అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు నడుం బిగించనున్నారు. అందులో భాగంగా ఈ నెల 16న భువనగిరి జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా �
అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. నవంబర్ 30న ఎన్నికలు, డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ వెలువరించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Elections) నగారా మోగింది. నవంబర్ 3న నోటిఫికేషన్ (Notification) విడుదల కానుంది. అదే నెల 30న పోలింగ్ నిర్వహించనున్నారు.
Election Shedule | దేశంలో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు. ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు కేవలం రెండే అంశాలతో ప్రచారం చేయాలని బీజేపీ నిర్ణయించింది. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షే మం గురించి మాట్లాడితే ప్రయోజనం లేదని ఆ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. 2014తో పోల్చితే
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుంటాయ్.. కానీ దేశంలో పెట్రో ధరలు పెరుగుతుంటాయి.. ఎందుకంటే అప్పుడు ఎన్నికలుండవ్. ధరల పెరుగుదలపై కేంద్రాన్ని నిలదీస్తే తామేం చేస్తాం.
తెలంగాణ సహా ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు రెండురోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నది. 8 నుంచి 10వ తేదీలోపు ఏ క్షణమైన షెడ్యూల్ విడుదల కావచ్చని ఈసీ వర్గాలు తెలిపాయి. తెలంగ�
తెలంగాణ సహా ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు రెండురోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నది. 8 నుంచి 10వ తేదీలోపు ఏ క్షణమైన షెడ్యూల్ విడుదల కావచ్చని ఈసీ వర్గాలు తెలిపాయి. తెలంగ�
Elections | దేశంలోని పలు రాష్ట్రాల్లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్కు సంబంధించిన వార్తలు జాతీయ మీడియాలో తెరపైకి వస్తున్నాయి. తాజాగా దీనికి సం
మధ్యప్రదేశ్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కాపాడుకొనేందుకు బీజేపీ పడరాని పాట్లు పడుతున్నది. ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ప్రజాగ్రహంతో ఉన్న నేపథ్యంలో ఓటమి తప్పదని గ్రహించిన కమలం పార్టీ ఓటర్లన
‘వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసోళ్లు గెలిచేది పదో, పన్నెండు మందో ఉంటారు. ఎన్నికలయ్యాక వారితో ఈ గాడ్సే (రేవంత్రెడ్డి) బీజేపీలోకి జంప్ అవటం ఖాయం’ అని మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశా
దేశవ్యాప్తంగా బీజేపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నది. ఇటు ప్రజల నుంచి అటు సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. దీంతో రానున్న ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో ఓటమి తథ్యమని ముందే తెలుసుకున్న ఆ పార్�
అసెంబ్లీ ఎన్నికల కోసం గురువారం బీజేపీ ప్రకటించిన 14 కమిటీలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీలో నిరసనగళం వినిపిస్తున్నవారు, పార్టీ వీడే అవకాశం ఉందని ప్రచారంలో ఉన్నవారికి ఈ కమిటీల్లో చోటివ్వడంతో వ�