రాజకీయ లబ్ధి కోసం ప్రజల మధ్య విద్వేషాలు రగిలించడం, దానినే ఎన్నికలకు ఇంధనంగా మార్చుకోవడం బీజేపీ విధానమని మరో అధ్యయనం వెల్లడించింది. ఎన్నికలు జరిగే రాష్ర్టాల్లో ఇది మితిమీరుతున్నట్టు అంతర్జాతీయ స్థాయి న
MLC Kavitha | సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ఎమ్మెల్సీ కవిత పోరాట ఫలితమే పార్లమెంట్లో బిల్లు పెట్టారని బీఆర్ఎస్ ఎన్నారైల బృందం పేర్కొంది. మహేష్ బిగాలా ఆధ్వర్యంలో బుధవారం వివిధ దే
BRS Party | కేంద్ర ఎన్నికల సంఘంను బీఆర్ఎస్ ఎంపీల బృందం బుధవారం ఉదయం కలిసింది. తెలంగాణలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తును పోలిన గుర్తులు వేరే వారికి కేటాయించవద్దని ఈసీకి ఎంపీలు విజ్ఞ�
ఎన్నికల్లో అభ్యర్థులకు కేటాయించే గుర్తుల్లో కారును పోలిన వాటిని తొలగించడంలో ఎన్నికల సంఘం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. కారును పోలిన గుర్తులను తొలగించాలని బీఆర్ఎస్ చేసిన విజ్ఞప్తిని పెడచెవిన పెట�
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా బరిలో ఉంటానని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించినప్పటి నుంచి మాచారెడ్డి, పాల్వంచ, రామారెడ్డి మండలాల్లో ఏకగ్రీవ తీర్మానాలు జోరందుకున�
మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ సోమవారం ప్రకటించింది. కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, ఫగ్గన్ సింగ్ కులస్తే ఈ జాబితాలో ఉన్నారు.
కాంగ్రెస్ ఆత్మైస్థెర్యాన్ని కోల్పోయిందని, ఆ పార్టీని అర్బన్ నక్సల్స్ నడుపుతున్నారని ప్రధాని
మోదీ విమర్శించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్లో మంగళవారం ఆయన పర్యటించారు.
వచ్చే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రంలోని బీజేపీ సర్కారు హడావిడిగా ఆమోదించిందని రాజ్యసభ ఎంపీ, కేంద్ర మాజీ న్యాయ శాఖ మంత్రి కపిల్ సిబల్ విమర్శించారు.
‘ఓటు హక్కు కోసం ఓటరుగా నమోదవుదాం.. ఓటరు లిస్టు చెక్ చేసుకోండి.. మీ ఓటును సంరక్షించుకోండి.. మీ ఓటు మాయమైతే భవిత గల్లంతే.. మీ ఓటే మీ భవిష్యత్.. ఓటు ఒక వజ్రాయుధం.. నమోదు చేసుకొని చూడు తెలుస్తుంది నీ బలం..’
అసెంబ్లీ ఎన్నికలపై కమ్యూనిస్టులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసే బరిలోకి దిగాలని నిర్ణయించాయి. గురువారం సీపీఎం, సీపీఐ నేతలు ఉమ్మడి సమావేశం నిర్వహించారు.
బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా గ్రామాల్లో ఏకగ్రీవ తీర్మానాలు వెల్లువెత్తుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని గ్రామాల్లోని కుల సంఘాలు తీర్మానం చేస్తున్నాయి. ఏకగ్ర�
Election Campaigner | తెలంగాణ ఎన్నికల ప్రచారకర్తగా తొలిసారి ట్రాన్స్జెండర్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ఎన్నికల కమిషన్ వరంగల్ నగరంలోని 33వ డివిజన్ ఎస్ఆర్ఆర్తోట ప్రాంతానికి చెందిన ట్రాన్స్జెండర్ లైలాన�