దేశవ్యాప్తంగా బీజేపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నది. ఇటు ప్రజల నుంచి అటు సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. దీంతో రానున్న ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో ఓటమి తథ్యమని ముందే తెలుసుకున్న ఆ పార్�
అసెంబ్లీ ఎన్నికల కోసం గురువారం బీజేపీ ప్రకటించిన 14 కమిటీలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీలో నిరసనగళం వినిపిస్తున్నవారు, పార్టీ వీడే అవకాశం ఉందని ప్రచారంలో ఉన్నవారికి ఈ కమిటీల్లో చోటివ్వడంతో వ�
Telangana | తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా 80 ఏండ్లు దాటిన వారు ఇంటి నుంచే ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల సన్నాహ�
Telangana voters list | రేపో మాపో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం రాష్ట్ర ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. ప్రక్షాళన అనంతరం మొత్తం 22,02,168 ఓట్లను తొలగించినట్లు తెలిపింది. తొలిగించ
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రామగుండంలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ ముఖ్యనేత, కార్మికవర్గాల్లో పట్టున్న నాయకుడు కౌశికహరి ఆ పార్టీకి గుడ్బై చెప్పారు.
జిల్లాలో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో నూ కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కావడం ఖాయమనిస్తున్నది. గత ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన రోహిత్ రెడ్డి అభివృద్ధి�
అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ ముహూర్తం దగ్గరపడుతున్న క్రమంలో గ్రేటర్ బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో స్పీడ్ పెంచారు. కానీ ప్రతిపక్ష పార్టీలు మాత్రం టిక్కెట్ల ఎంపికలోనే తర్జనభర్జన పడుతున్న పరిస్�
Law Commission | ఒకే దేశం.. ఒకే ఎన్నికపై లా కమిషన్ శుక్రవారం కీలక ప్రకటన చేసింది. జమిలి ఎన్నికలు 2024లో సాధ్యం కావని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న చట్టంలో రాజ్యాంగ సవరణలు చేయకుండా జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని త�
బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి ఊరూరా మద్దతు లభిస్తున్నది. గురువారం బాల్కొండ మండలం కిసాన్నగర్ గ్రామానికి చెందిన మోచి సంఘానికి చెందిన 27 కుటుంబాల వారు మంత్రి వే�
కార్మికులు వద్దంటున్నా, సంఘాలు విన్నవిస్తున్నా పెడిచెవిన పెట్టిన కేంద్ర ప్రభుత్వం సింగరేణి ఎన్నికలకు మొండిగా ముందుకెళ్తున్నది. అక్టోబర్ 28న ఎన్నికలు నిర్వహిస్తామంటూ కేంద్ర కార్మికశాఖ ఏకపక్షంగా ప్రక�
బీజేపీకి దక్షణాదిలోనే కాదు ఉత్తరాదిలోనూ గడ్డు పరిస్థితే ఎదురవుతున్నది. ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో ఆ పార్టీకి ఎదురుగాలి వీస్తున్నట్టు సమాచారం.