నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ గ్రామానికి చెందిన మైనార్టీ (ముస్లిం మదీన) కమిటీకి చెందిన 33 కుటుంబాల వారు రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మద్దతు ప్రకటించారు.
Election Commission | అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. వీరంతా 2024 జూన్ వరకు పోటీ చేయడానికి అనర్హులని వెల్లడించింది.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బీజేపీ పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్పై ప్రధాని మోదీ వరాల జల్లు కురిపించారు. గురువారం ఆ రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని.. రూ.50,700 కోట్ల విలువజేసే అభివృద్ధి పనులకు శంకుస్థాపన
భారతదేశంలో ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ పేరుతో జమిలి ఎన్నికలు నిర్వహించాలనే అంశం ఇటీవలి కాలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. లోక్సభ, దేశంలోని అన్ని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశాలను అధ్యయన�
రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టిసారించింది. ఎన్నికల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొనే అ న్ని విభాగాలకు ప్రత్యేకంగా ఎన్ఫోర్స్మెంట్ బృందాలను నియమించింది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లు గెలుస్తామని, కేసీఆరే మళ్లీ సీఎం అవుతారని కొత్తగూడెం, ఇల్లెందు నియోజకవర్గాల ఎన్నికల ఇన్చార్జి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ధీమా వ్యక్తం చేశారు. వచ్చే శాసనసభ ఎ
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ అభిమాన నాయకుడు మంత్రి శ్రీనివాస్గౌడ్కు అవసరమైన ఎన్నికల ఖర్చు కోసం తమ వంతు సాయంగా మాజీ జెడ్పీటీసీ నరేందర్ దంపతులు రూ.1,11,111చెక్కును అందించి అభిమానాన్ని చాటు�
TS Assembly Elections | రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడతాయని, పార్లమెంట్ ఎన్నికలతో కలిపి జరుగుతాయంటూ కొన్నాళ్లుగా ప్రచారం చేస్తున్న బీజేపీ నేతలకు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వమే కౌంటర్ ఇచ్చింది.
‘పనిచేసే సర్కారును ఆదరించాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసి దీవించాలి’ అని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల, సీనియర్ సిటిజన్స్ సంక్షేమ శాఖ ప్రజలకు మంత్రి కొప్పుల ఈశ్వర్ విజ్ఞప్తి చేశారు.
BJP | రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడుతాయని, పార్లమెంట్ ఎన్నికలతో కలిపి జరుగుతాయంటూ కొన్నాళ్లుగా ప్రచారం చేస్తున్న బీజేపీ నేతలకు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వమే కౌంటర్ ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారమే అస�
ప్రభుత్వ కాలపరిమితి ఐదేండ్లు ముగియడానికి ఆరు నెలల ముందుగానే సాధారణ ఎన్నికలను ప్రకటించే అధికారం ఎన్నికల సంఘానికి (ఈసీ) ఉన్నదని జాతీయ ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ర్�
Harish Rao | మనస్పర్థలు పక్కన పెట్టి పని చేస్తే గెలుపు మనదే.. జహీరాబాద్ విజయం మనందరి లక్ష్యం కావాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. జహీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో మంత్రి హర
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించబోతున్నదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ జోస్యం చెప్పారు. తెలంగాణలో కొలువు దీరేది గులాబీ సర్కారేనని స్పష్టం చేశారు. రాష్ట�
అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు విజయం ఖాయమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ధీమా వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ కొత్తగూడెం ఎన్నికల ఇన్చార్జిగా బాధ్య