సీఎం కేసీఆర్ ప్రగతి శంఖారావాన్ని మెదక్ నుంచి పూరించబోతున్నారు. ఇప్పటికే మాకు అపూర్వ ప్రజా స్పందన వస్తున్నది. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపైంది. అభ్యర్థ్ధుల ప్రకటన బీఆ�
Reddy Raju | వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 100 స్థానాల్లో గెలిచి హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకోవడం ఖాయమని మున్సిపల్ ఛైర్మన్స్ ఛాంబర్ సర్వసభ్య సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛైర్మన్స్ ఛ�
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తరఫున అసెంబ్లీ ఎన్నికల బరిలో పలువురు ఉద్ధండులు పోటీ పడుతున్నారు. గెలవడం అలవాటుగా మార్చుకున్న కొందరు ఈ సారి కూడా గెలిచి రికార్డు దిశగా పయణిస్తున్నారు.
CM KCR | రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సోమవారం తెలంగాణ భవన్లో ప్రకటించారు. మొత్తం 119 నియోజకవర్గాలకుగాను 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. ట
పొత్తుల్లేని పోరు.. బీఆర్ఎస్ది అదే జోరు. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం జరిగే మూడో అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి కూడా బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేయబోతున్నది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 115 స్థ
కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పోటీ చేయబోతున్నారు. ఈ మేరకు అధికారికంగా ముఖ్యమంత్రే స్పష్టం చేయడంతో గులాబీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తున
ఉద్యమ, అధికార పార్టీ బీఆర్ఎస్ అసెంబ్లీ సమరానికి సమరశంఖం పూరించింది. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చింది. గులాబీ బాస్ కేసీఆర్ ముందు చెప్పినట్టుగానే సిట్టింగ్
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు బీఆర్ఎస్ పార్టీ ఏడుగురు మహిళలకు అవకాశం కల్పించింది. గత ఎన్నికల్లో నలుగురు మహిళలకు టికెట్లు ఇవ్వగా, అందులో ముగ్గురు విజయం సాధించారు. ఈసారి అదనంగా మరో ముగ్గురు మ�
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. ఎలక్షన్లకు దాదాపు నాలుగు నెలల ముందుగానే గెలుపు గుర్రాలను బరిలో నిలిపి మరోసారి దమ్మున్ననేతగా నిలిచారు.
తెలంగాణ అంటే కేసీఆర్. కేసీఆర్ అంటేనే తెలంగాణ. 1985 నుంచి ఆయన పోటీచేసిన ప్రతీసారి, ప్రతీ నియోజక వర్గంలోనూ జైత్రయాత్ర చేస్తూనే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలు అయినా.. పార్లమెంట్ ఎన్నికలైనా ఓటమి ఎరుగని విజేతగా చ�
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసే 115 మంది అభ్యర్థులను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
అట్లుంటది కేసీఆర్ తోటి. అదీ తన మాస్టర్ స్ట్రోక్ అంటే. ఎన్నికల సమరం మొదలు కాకముందే తన సైన్యాలను మోహరించి, హ్యాట్రిక్ విజయం కోసం సమరభేరి మోగించారు వన్ అండ్ ఓన్లీ కేసీఆర్. అసమ్మతి భయం లేదు.