ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తీవ్రస్థాయికి చేరుకుంది. డీసీసీ అధ్యక్షుడు సాజిద్ఖాన్, బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన కంది శ్రీనివాస్రెడ్డిల మధ్య వర్గ విభేదాలు ఉన్నాయి. ఈ విభేదాలు స
అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణ సిద్ధమవుతున్నది. ఈ సమయంలో పార్టీలు ఏ ని యోజకవర్గాల్లో ఏ అభ్యర్థిని నిలుపాలి? ఎవ రు సరైన వ్యక్తి? గెలుస్తారా? ఓడుతారా? రా జకీయ సమీకరణాలు ఏమిటి? వంటి అంశాలపై దృష్టిపెట్టాల్సి ఉంటు�
Minister Gangula | తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 90కిపైగా సీట్లను గెలిచి.. బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్ర�
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగుతున్నదని, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరు�
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికార యంత్రాంగం పోలింగ్ కేంద్రాల కూర్పుతోపాటు ఒకే కేంద్రంలో కుటుంబ సభ్యులు ఓటు వేసేలా చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే ఓటరు నవీకరణ తుది దశకు చేరింది. ఈ నెల 21న ముసాయిద�
నిజామాబాద్లో కాంగ్రెస్ ఒక సీటు కూడా గెలవదని, అన్ని సీట్లు బీఆర్ఎస్సే గెలుస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఎక్కడ చూసినా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య 20 శాతం ఓట్ల గ్యాప్ ఉంటుందని చెప్పా�
రానున్న అసెంబ్లీ ఎన్నికలకు తప్పులు లేని ఓటరు జాబితా ఉండాలనే లక్ష్యంతో హైదరాబాద్ జిల్లాలోని ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో ఓటర్లు చెక్ చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్�
ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్వీకుల గ్రామం కామారెడ్డి నియోజకవర్గంలో ఉన్నదని, అందుకే వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేయాలని కేసీఆర్ను ఆహ్వానించినట్టు ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్�
పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అటకెక్కాయని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు.
తెలంగాణ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నిక సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ర్టానికి ఈసారి కొంత అదనపు బలగాలను పంపనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన విధానాలపై అధ్యయనం చేయడానికి కేంద్రం ఎన్నికల సంఘానికి చెందిన రాష్ట్ర అధికారులు ఈ నెల 10, 11 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు.
త్వరలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ర్టాల పోలీస్ ఉన్నతాధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పిలుపు అం దింది. తెలంగాణ నుంచి లా అండ్ ఆర్డర్ ఏడీజ�
రాబోయే సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పూర్తిస్థాయి ఏర్పాట్లతో సిద్ధం గా ఉండాలని అధికారులను మెదక్ కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో
Election Commssion | రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా జిల్లాల ఎన్నికల, ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారుల నియామకాన్ని చేపట్టింది.