Akhilesh Yadav | ఆదివాసీ యువకుడిపై మూత్ర విసర్జన ఘటన అత్యంత హేయమైందని సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ 18 ఏండ్ల పాలనలో మధ్యప్రదేశ్ సాధించింది ఇదా? అని ఆయన ప్రశ్నించారు.
దశాబ్దాలుగా కనీస రవాణా సౌకర్యం లేక అవస్థలు పడ్డ రెండు జిల్లాల ప్రజల వెతలు తీరాయి. స్వరాష్ట్రంలో అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ చొరవతో ఖమ్మంపల్లి వంతెన కల నెరవేరింది. భూపాలపల్లి-�
ప్రతి ఎన్నికకు ఒక రీతి.. రాష్ర్టానికో నీతి.. ఇదీ కాంగ్రెస్ కుటిల విధానం. మాటమీద నిలబడని నైజం. అధికారదాహంతో అడ్డగోలు హామీలివ్వడం.. ఆపై వాటిని అటకెక్కించడం కాంగ్రెస్ దశాబ్దాలుగా అనుసరిస్తున్న సూత్రం. అందు�
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై కేంద్ర ప్రభుత్వం మరో కొత్త నాటకానికి తెరలేపింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో స్పష్టంగా హామీ ఇచ్చినప్పటికీ.. కోచ్ ఫ్యాక్టరీ స్థాపన సాధ్యం కాదని చెప్తూ దానిని బీజేపీ పా�
ల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేస్తాం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం.. అని ప్రగల్భాలు పలికిన బీజేపీ నేతల మత్తు దిగింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని ఆ పార్టీ అగ
Telangana | హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన కసరత్తులో ఎన్నికల కమిషన్ వేగం పెంచింది. ఈ ఏడాది డిసెంబర్తో రాష్ట్ర అసెంబ్లీ కాలం ముగియనుంది. దీంతో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లకు సన్నాహాలు �
అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై చర్చించేందుకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు గురువారం బిజీబిజీగా గడిపారు. పలు విభాగాల అధిపతులతో వరుస సమీక్షలు నిర్వహించారు.
అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. మంగళవారం హనుమకొండ కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ప్రావ
కేంద్రం ఎన్నికల బృందం ఈ నెల 22న రాష్ర్టానికి రానున్నది. సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం 24 వరకు రాష్ట్రంలో పర్యటించనున్నది.
Minister KTR | రాబోయే ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పార్టీ విజయం ఖాయమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన కార్పోరేటర్లతో �
సొంత పార్టీలోనే ప్రత్యర్థులు పెరిగిపోవటం, బయట నుంచి వచ్చిన నేతలు నిత్యం ఒకరి వెనుక మరొకరు గోతులు తవ్వుకొనే పరిస్థితి ఏర్పడటంతో తీవ్ర అసహనంతో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అసలు విషయం ఒప్పేసుకొన్నారు.
విదేశాల్లో ఉంటున్న భారతీయులకు దేశంలో జరిగే ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కల్పించేందుకు ఈ-పోస్టల్ బ్యాలెట్ వంటి సాంకేతిక అధారిత పద్ధతులను వినియోగించుకొనే సమయం ఆసన్నమైందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధి�
Elections | తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎలక్షన్ కమిషన్ ప్రారంభించింది. వచ్చే ఏడాది జనవరి నాటికి తెలంగాణ, మిజోరం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ర్టాల అసెంబ్లీ�