CM KCR | ఇవాళ ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థులను స్వీకరించి.. నిండు మనసుతో దీవించాలని తెలంగాణ ప్రజలందరిని కోరుతున్నానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల అనంతర
CM KCR | పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని సహించబోమని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. యాంటీ పార్టీ ఎవరు పోయినా సరే.. వాళ్లు ఎంత పెద్దవాళ్లైన సరే వారిని పార్టీ నుంచి బయటకు పంపుతాం. క్రమ�
CM KCR | గత ఎన్నికల్లో పట్టిన గతే కాంగ్రెస్కు ఇప్పుడు కూడా పడుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. ఆ పార్టీ గురించి ప్రజలకు బాగ
CM KCR | ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ, మజ్లిస్ పార్టీ కలిసి పాత రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్లో 29 సీట్లకు 29 మేమే గెలవబోతున్నాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇందులో ఎటువంటి అరమరిక
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సోమవారం 115 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. కేవలం నాలుగు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించలేదు. ఆ నాలుగు స్థ�
KTR | బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరికీ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. తనను మళ్లీ సిరిసిల్ల నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికలకు నామినేట్ చేసినందుక�
CM KCR | 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ సోమవారం తెలంగాణ భవన్లో ప్రకటించారు. అభ్యర్థుల్లో పెద్దగా మార్పులు, చేర్పులు లేవని, కేవలం ఏడు స్థానాల్లో
రానున్న శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ హ్యాట్రిక్ దిశగా పయనిస్తున్నదని సర్వేలన్నీ స్పష్టంగా చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగి రేసులో ఉండగలదా? టీఆర్ఎస్ 90 సీట్లు చేరుకోగలదన్న అంచనాలను కాంగీయులు అడ్డుకున
Minister Gangula Kamalakar | బడుగు బలహీనర్గాల కోసం, తెలంగాణ సాధన కోసం, తన జీవితాంతం పోరాడిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ గర్వించే గొప్ప నేత అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంన
కొద్ది నెలల్లో జరగబోయే ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమవుతున్నది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను గురువారం ప్రకటించింది.
Telangana | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వేళ అయింది. ఎన్నికల కదన రంగంలోకి దూకేందుకు శుభ ముహుర్తం కోసం చూస్తున్న రాజకీ య పార్టీలకు ఇన్నాళ్లూ అడ్డుగా ఉన్న ఆషాఢం, అధిక శ్రావణ మాసాలు పూర్తయ్యాయి. గురువారం నుంచి నిజ శ్�
ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తీవ్రస్థాయికి చేరుకుంది. డీసీసీ అధ్యక్షుడు సాజిద్ఖాన్, బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన కంది శ్రీనివాస్రెడ్డిల మధ్య వర్గ విభేదాలు ఉన్నాయి. ఈ విభేదాలు స
అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణ సిద్ధమవుతున్నది. ఈ సమయంలో పార్టీలు ఏ ని యోజకవర్గాల్లో ఏ అభ్యర్థిని నిలుపాలి? ఎవ రు సరైన వ్యక్తి? గెలుస్తారా? ఓడుతారా? రా జకీయ సమీకరణాలు ఏమిటి? వంటి అంశాలపై దృష్టిపెట్టాల్సి ఉంటు�