దక్షిణాదిలో హ్యాట్రిక్ సాధించిన ముఖ్యమంత్రిగా తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్రావు రికార్డు సాధించడం పక్కా అని, ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ గెలవడం ఖాయమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,
రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో ఎన్నికల ఏర్పాట్లలో వేగం పెంచాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్రాజ్ ఆదేశించారు. బు ధవారం జిల్లా ఎన్నికల అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర
Minister KTR | అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన వేళ త్వరలో నిర్వహించబోతున్న బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి ప్రతినిధుల సభలు పార్టీ యంత్రాంగానికి గొప్ప అవకాశమని పార్టీ వరింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు అన్�
బీజేపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ అయనూర్ మంజునాథ్ (Ayanur Manjunath) తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామ చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.
Karnataka Elections | కర్ణాటకలోని మొత్తం 224 స్థానాలకుగాను బీజేపీ బుధవారం 189 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు తొలి జాబితా విడుదల చేసింది. దాంతో తొలి జాబితాలో పేరులోని సిట్టింగ్లు, సీనియర్ నేతల నుంచి బీజేపీ�
Karnataka Elections | అనేక తర్జనర్జనల అనంతరం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు 189 అభ్యర్థులతో మొదటి జాబితాను బీజేపీ మంగళవారం విడుదల చేసింది. 52 మంది కొత్త అభ్యర్థులకు చోటిచ్చింది. 189 మందిలో మహిళలు ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు.
Vinod Kumar | తెలంగాణలో ఈ ఏడాది జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో వంద సీట్లు సాధించి మరోసారి జయకేతనం ఎగురవేస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్ల�
ప్రముఖ నటుడు (Kannada movie star) ‘ఈగ’ ఫేమ్ కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) కాషాయ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. బుధవారం మధ్యాహ్నం బెంగళూరులోని ఓ ప్రైవేటు హోటల్లో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై (CM Basavaraj Bommai), ఇ�
ఏపీలో షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, ముందస్తు ఎన్నికలకు అవకాశం లేదని సీఎం జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని వస్తున్న ప్రచారం నేపథ్యంలో మంగళవారం వి�
దక్షిణాదిలో రెండు జాతీయ పార్టీలకు ప్రాణ సంకటంగా మారిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న నిర్వహించనున్నారు. అదే నెల 13న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్న
Minister Indrakaran Reddy | రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీదే విజయమని, ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా మామడ మండలం మొండిగుట్టలో బీఆర్ఎస్ ఆత్�
కర్ణాటక అసెంబ్లీకి (Karnataka Assembly Elections)త్వరలో ఎన్నికలు జరుగునున్నాయి. ఇంకా నోటిఫికేషన్ వెలువడనప్పటికీ రాజకీయ పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించాయి. ఈ క్రమంలో కాంగ్రెస�
బీజేపీ నాయకులు భావిస్తున్నట్టుగా తెలంగాణలో బీజేపీ నిజంగానే బలపడుతున్నదా? మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ బలపరిచిన ఏవీఎన్రెడ్డి విజయం సాధించిన నేపథ్యంలో ఇల�
DK Shivakumar | కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం దగ్గరపడటంతో ఆ రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు హోరెత్తుతున్నాయి. ఈ క్రమంలో కర్ణాటక డీజీపీ అధికార బీజేప�