CEC Rajiv Kumar | ప్రతి ఎన్నిక తమకు అగ్నిపరీక్షేనని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ చెప్పారు. గత 70 ఏండ్ల కాలంలో ఇలాంటి అగ్నిపరీక్షలు ఎన్నో ఎదుర్కొన్నామని ఆయన తెలిపారు.
శాసనసభ ఎన్నికల కౌంట్ డౌన్ మొదలైన వేళ కర్ణాటక సీఎం బొమ్మై 1.14 లక్షల మంది లబ్ధిదారులకు రూ.900 కోట్లను శనివారం విడుదల చేశారు. బెంగళూరులో వెనకబడిన తరగతుల శాఖ నిర్వహించిన ఓ కార్యక్రమంలో బొమ్మై మాట్లాడుతూ కేవలం
CM KCR | కేంద్ర ప్రభుత్వ వ్యవహారశైలిపై బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఇటీవల కాలంలో విపక్షాలపై, తమకు ఎదురు నిలబడే, తమను ప్రశ్నించేవారిపై కేంద్ర ప్రభుత్వ సంస్థలతో �
Conrad Sagma | మేఘాలయా ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా రాజీనామాకు ఆ రాష్ట్ర గవర్నర్ ఫగు చౌహాన్ ఆమోదం తెలిపారు. అయితే, తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని సంగ్మాను గవర్నర్ కోరారు.
త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల (Assembly elections results) కౌంటింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ ఓట్ల లెక్కింపుతో అధికారులు కౌంటింగ్ (Counting) ప్రక్రియ ప్రారంభించారు.
ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్ (Nagaland), మేఘాలయ (Meghalaya) అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) ప్రారంభమయ్యాయి. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ (Polling) కొనసాగనుంది.
ఈశాన్య రాష్ర్టాలైన నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. ఈ రెండు రాష్ర్టాల ఎన్నికలు సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రెండు రాష్ర్టాల్లోనూ ముందు జాగ్రత్తగా పటిష్ట భద్రత �
నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ వేగవంతం చేసింది. 20 ఏండ్లుగా ఈశాన్య రాష్ట్రాలను పాలించిన పార్టీలు ఎలాంటి అభివృద్ధీ చేపట్టలేదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు.
ఈశాన్య రాష్ట్రం త్రిపురలో గురువారం అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్టు ప్రధాన ఎన్నికల అధికారి గిట్టే కిరణ్ కుమార్ దినకర్ రావు తెలిపారు
త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటలవరకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం 60 స్థానాల్లో 259 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వారిలో 20 మంది మహిళలున్నారు.
త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు గురువారం జరుగనున్నాయి. 60 స్థానాలకు పోలింగ్ జరుగనుండగా.. 259 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 31 మంది మహిళా అభ్యర్థులు సైతం బరిలో ఉన్నారు.