జాతీయపార్టీల స్థితిని పరిశీలిస్తే, పాలకపార్టీపై సహజంగానే ఉండే స్వల్ప వ్యతిరేకతను కూడా ఏ పార్టీ పొందే అవకాశం లేదు. మిగతా మూడు పార్టీల మధ్య ఇవి ఖచ్చితంగా చీలిపోతాయి. ఈ మూడు పార్టీలే కేంద్రంలోనూ, దేశమంతటా త�
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి రాజస్థాన్ కాంగ్రెస్ శాఖలో ఐక్యత ఉన్నట్టు చూపడానికి కాంగ్రెస్ అధిష్ఠానం ప్రయత్నించింది. అయితే సీఎం అశోక్ గెహ్లాట్, అసమ్మతి నేత సచిన్ పైలట్ మధ్య పరిష్�
రాష్ట్రంలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల యుద్ధానికి ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు సిద్ధమవుతున్నాయి. ఇటీవలే ఆయా పార్టీల రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు కూడా ముగిశాయి. ఇక అభ్యర్థుల ప్రకటనే �
Rahul Gandhi | ఇవాళ మధ్యప్రదేశ్లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లిన రాహుల్గాంధీ.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 224 స్థానాలకుగాను తమ పార్టీ 136 స్థానాలు గెలిచిందని, ఇప్పుడు ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్ని
ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగానే కొత్త ఓటర్ల నమోదు, పోలింగ్ కేంద్రాల సర్దుబాటు వంటి అంశాలపై దృష్టి పెట్టింది.
తాజెడ్డ కోతి వనమల్లా చెరిచింది అన్నట్లుంది కేంద్రం వైఖరి. ఆర్థిక వ్యవస్థను బాగుపరచటం చేతగాక, ఉన్నదానిని మరింత దిగజార్చుతున్నది. రూ.2,000 నోట్ల రద్దు దీనికో తాజా ఉదాహరణ.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించేందుకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీచేసిన ఎన్నికల సంఘం, తాజాగా బోగస్ ఓట్లపై దృష్టిపెట్టింది.
కర్ణాటకలో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైన నేపథ్యంలో మహారాష్ట్ర మహావికాస్ ఆఘాడీ (ఎంవీఏ) కూటమి నేతలు ఆదివారం ముంబైలోని ఎన్సీపీ అధినేత శరద్పవార్ నివాసంలో భేటీ అయ్యారు.
Yathindra Siddaramaiah | కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని, బీజేపీ ఏం చేసినా ఇక అధికారాన్ని నిలబెట్టుకోలేదని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య అన్నారు.
కర్ణాటక శాసనసభ ఎన్నికల పోలింగ్ బుధవారం (నేడు) జరగనున్నది. పోలింగ్కు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. సంగారెడ్డి జిల్లాకు ఆనుకుని ఉండే బీదర్ జిల్లాలో త్రిముఖ పోటీ నెలకొంది. ఈ జిల్లాలో తెలుగు ఓట�
సార్వత్రిక ఎన్నికల పోరుకు వికారాబాద్ జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. నవంబర్ లేదా డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశమున్నందున అధికారులు పనుల్లో నిమగ్నమయ్యారు. ఎన్నికల్లో విధులు �
కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తన పాలనలో తీవ్ర అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నేతలు అక్రమాలకు, లంచగొడి పనులకు పాల్పడుతూ రెడ్హ్యాండెడ్గా చిక్కిన సంఘటనలు చోటుచే
CM KCR | వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వందకుపైగా సీట్లు సాధిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్లీనరీలో క�