ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు అనుసరించిన విధానాలు తెలంగాణ వ్యవసాయాన్ని పూర్తిగా ధ్వంసం చేశాయి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేసింది. సీఎం కేసీఆర్ సమర్థ పాలన వల్ల తొమ్మిదే
సీఎం కేసీఆర్ రావాలి’.. ‘స్వాగతం కామారెడ్డికి సుస్వాగతం’, ‘కేసీఆర్ రావాలి కేసీఆర్ కావాలి’, ‘జై కేసీఆర్.. దేశ్ కీ నేత కేసిఆర్’, అనే నినాదాలతో వివాహ వేదిక దద్దరిల్లింది.
త్వరలో లోక్సభతో పాటు పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ తర్వాత ఇంధన ధరల తగ్గింపు కూడా చేపట్టే అవకాశం ఉన్నదని సిటీ గ్రూపు ఐఎన్సీ అభిప్రాయపడింది.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్లో అధికార బీజేపీకి గట్టి షాక్ తగిలింది. శివపురి జిల్లా కొలారస్ నియోజకవర్గ ఎమ్మెల్యే వీరేంద్ర రఘువంశి గురువారం ఆ పార్టీకి రాజీనామా చేశారు.
అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరు జాబితాలో చేర్పించేందుకు యంత్రాంగం యుద్ధమే చేస్తున్నది. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం అక్టోబర్ ఒకటి నాటికి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలన్న ఆదేశాల మేరకు �
రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలకు హైకోర్టు అనుమతిచ్చింది. ఉపాధ్యాయ సంఘాల నేతలకు అదనపు పాయింట్లు ఇవ్వకుండా ఇతర ఉపాధ్యాయుల మాదిరిగానే బదిలీలు నిర్వహించాలని ఆదేశించింది. టీచర్ దంపతులకు అదనపు పాయింట్లు కేటా�
‘మా ఊరికి వచ్చిపోయే దారిలో ఉన్న రాళ్లవాగుపై బ్రిడ్జి నిర్మించాలని, గ్రామస్థుల కష్టం తీర్చాలని ఉమ్మడి పాలకులకు ఏండ్ల తరబడి మొరపెట్టుకున్నా ఎవ్వరూ కనికరించలేదు.
ఆగస్టు 29వ తేదీని తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహించనున్నారు. ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ విషయాన్ని వెల్లడించారు. కొద్ది నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధాన
MLC Kavitha | ‘మా ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆర్.. మరి మీ అభ్యర్థి ఎవరు?’ అంటూ కాంగ్రెస్, బీజేపీలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూటిగా ప్రశ్నించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వందకుపైగా సీట్లు సాధించడం ఖ�
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ దూసుకుపోతోంది. అసెంబ్లీ ఎన్నికలకు నెలల సమయమున్నా అందరి కంటే ముందుగానే సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించడంతో ఉమ్మడి జిల్లా నేతల్లో ఉత్సాహం నెలకొంది. అభ్యర్థిత్�
అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అడుగులు పడుతున్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఒక్కో పనిని చకచకా పూర్తి చేస్తున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులు ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల
‘వచ్చే శాసనసభ ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో విజయం సాధించి గులాబీ జెండా ఎగురవేస్తాం’ అని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. గురువారం భ
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పాలమూరు స్థానం నుంచి పోటీ చేసేందుకు తనకు టికెట్ కేటాయించిన సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటానని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు.
తెలంగాణ శాసనసభకు త్వరలో జరుగనున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ 100కుపైగా స్థానాలను కైవసం చేసుకుని వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని రాష్ట్ర మున్సిపల్ చైర్మన్ల చాంబర్ అధ్యక్షుడు ఎన్ రెడ్డి