రాజస్థాన్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్నది. సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన పైలట్ వర్గాలు కాంగ్రెస్కు పెద్�
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలై పోలింగ్కు కౌంట్డౌన్ మొదలైన వేళ కారు టాప్గేర్లో దూసుకుపోతుండగా, ప్రతిపక్షాలు ఇంజిన్ కూడా స్టార్ట్ చేయలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. సీఎం కేస
ఈశాన్య రాష్ట్రం మిజోరంలో ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్ ప్రభ మసకబారుతున్నది. ప్రస్తుత సీఎం జోరంతంగా నేతృత్వంలోని మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్) రాష్ట్రంలో వరుసగా రెండోసారి అధికారం చేపట్టేందుకు ఉవ్�
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దూకుడు పెంచారు. ఈ నెల 15న పార్టీ మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు.
తెలంగాణ ఎన్నికలకు నగారా మోగింది. తెలంగాణ సహా ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 30న తెలంగాణకు ఒకే విడతలో పోలింగ్ జరుగనున్నది.
ఎన్నికల కోడ్ అమలులోకి రావటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సోమవారం రాత్రి మలక్పేట పోలీసులు గడ్డిఅన్నారం చౌరస్తాలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. మలక్పేట ఇన్స్పెక్టర్ గుంజె శ్రీనివాస్ ఆధ్వర్యంలో డీఐ �
అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) సోమవారం ఎలక్షన్ షెడ్యూల్ను విడుదల చేసింది. వచ్చే నెల 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా.. 30న ఎన్నికలు, డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.
నాలుగు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతో బీజేపీ నలుగురు కేంద్ర మంత్రులు సహా 18 మంది ఎంపీలను బరిలోకి దించింది. సోమవారం మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో పోటీ చేసే కొందరు అభ్యర్థుల జ�
వచ్చే ఏడాది జరుగనున్న లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్స్గా భావిస్తున్న ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం నాలుగు దశల్లో ఐదు రాష్ర్టాల ఎన్నికలను న
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 100 సీట్లు సాధించడం, సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు.
రాష్ట్ర శాసనసభ ఎన్నిలకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) పచ్చా జెండా ఊపింది. నోటిఫికేషన్, నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ, స్క్రూటిని, ఎన్నికలు, కౌంటింగ్ తేదీలను సైతం ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వచ్�
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ నోరు జారారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం ఓటమిని అంగీకరించారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్ సహా సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్ లాంటి ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో కాంగ్రె�