రానున్న అసెంబ్లీ ఎన్నికలు నిష్పక్షపాతంగా, సజావుగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన వివిధ బృందాల సభ్యులకు ఎన్నికల విధులపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బందోబస్తు ఏర్పాట్లు, ఎన్ఫోర్స్మెంట్.. తదితర ఎన్నికల విధులపై సిబ్బందికి నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ దిశా నిర్దేశం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధికి బాటలు వేస్తున్నదని ఎల్బీనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.
సెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జిల్లాలోని 15 నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఫ్లయింగ్ స్వాడ్, వీడియో సర్వేలెన్స
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతి రూపమైన కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆశీస్సులతో సీఎం కేసీఆర్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించడం ఖాయమని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జనగామ నియోజకవర్గ అభ్
పలు జాతీయ సర్వేలు, గ్లోబల్ ర్యాంకింగుల్లో బెస్ట్ సిటీగా మన భాగ్యనగరం నిలవడం అభినందనీయం. నివాసయోగ్యమైన, పనికి అనువైన దేశంలోని 34 అత్యుత్తమ నగరాల్లో హైదరాబాద్ టాప్లో ఉన్నది. ముంబై, పుణె, బెంగళూరు, చెన్నై
CM KCR | అసెంబ్లీ ఎన్నికల ప్రచా రంలో ఇప్పటికే విపక్షాలకు అందనంత దూరం దూసుకుపోయిన బీఆర్ఎస్, ఇక అసలు సిసలైన పోరాటం మొదలుపెట్టనున్నది. ప్రత్యర్థులను చిత్తుచేసేలా రణ గర్జన వినిపించబోతున్నది. అభివృద్ధే అస్ర్త�
ఈ రోజు గట్టెక్కితే చాలు అనేదే ప్రలోభం అంటే. అందువల్ల అనేక ప్రలోభాలకు ప్రజలను గురి చేస్తుంటారు నాయకులు. ప్రజలు నిశితంగా గమనించాల్సింది హామీలు అమలు చేయదగినవా అనేది. ఇది చాలా ముఖ్యం. అమలు చేయదగిన హామీలను నమ్
ఐదు రాష్ర్టాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఎన్నికల సంఘం యాప్ సాంకేతికతను వినియోగిస్తున్నది. అధికారుల కోసం ఈ-ఎస్ఎంఎస్, పౌరుల కోసం సీ-విజిల్ యాప్స్ను ప్రవేశపెట్టింది.
బీఆర్ఎస్ ప్రభుత్వమంటే బీసీల ప్రభుత్వం. కుల వృత్తులకు పూర్వవైభవం తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసిన నాయకుడు సీఎం కేసీఆర్. గతంలో పని చేసిన ప�
రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో లైసెన్స్డ్ గన్స్ను ఈ నెల 16వ తేదీలోగా ఆయా పోలీస్స్టేషన్లలో డిపాజిట్ చే యాలని పోలీస్శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉందనినల్లగొండ జిల్లా ఎస్పీ అపూర్వరావు వెల్లడించారు.
తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకున్నది. ఢిల్లీ పార్టీలు తెలంగాణకొచ్చి తమ ప్రచారం కొనసాగిస్తున్నాయి. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పర్చిన ఉత్సాహంతో కాంగ్రెస్ తెలంగాణలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయగలనని పగటికలలు �