రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల వడ్డెర సంఘం నాయకులు మంత్రి కేటీఆర్కు మద్దతు ప్రకటించారు. ఆదివారం తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ఇంపీరియల్ గార్డెన్లో సమావేశమైన వీరు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర�
ఎన్నికల సమరానికి పూర్తిగా సన్నద్ధమైన బీఆర్ఎస్ విశ్వరూప ప్రదర్శనకు సిద్ధమైంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్.. ఆదివారం ఉదయం తెలంగాణ భవన్లో మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నార�
మీ ఇంటి బిడ్డగా ఆశీర్వదించండి.. అసెంబ్లీకి పంపండి. నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటా. కోట్లాది రూపాయల నిధులు తెస్తా. మాట తప్ప.. మడమ తిప్ప. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా. మూడోసారి కేసీఆరే సీఎం. ప్రతి కార్యకర్త ఎక�
మెదక్ జిల్లాలో యువజనుల ఓట్లు కీలకం కానున్నాయి. అభ్యర్థుల భవితవ్యాన్ని యువ ఓటర్లు నిర్దేశించనున్నారు. కొత్తగా ఓటుహక్కు నమోదు చేసుకున్న వారి నుంచి మొదలుకొని 39 ఏండ్లలోపు ఉన్న వారిపై అన్నిపార్టీల అభ్యర్థ�
ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిన నేపథ్యంలో టికెట్లను ఆశిస్తున్న బీజేపీ శ్రేణుల ఆశలపై మాజీ ఐఏఎస్లు, ఐపీఎస్లు నీళ్లు చల్లుతున్నారు. ఇన్నేండ్లుగా పార్టీ జెండా మోస్తూ ఏనాటికైనా తమకు తగిన గుర�
మహేశ్వరంలో బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని కాలనీ అసోసియేషన్ నాయకులు శపథం చేశారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 51 కాలనీల అసోసియేషన్ నాయకులు బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలి
రాజస్థాన్ కాంగ్రెస్లో టిక్కెట్ల లొల్లి షురూ అయింది. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వొద్దని రాజస్థాన్ కాంగ్రెస్ శ్రేణులు ఢిల్లీలోని కాంగ్రెస్ వార్ రూమ్ ముందు ని
వచ్చే నెల 7, 17 తేదీలలో రెండు విడతలుగా జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం ఛత్తీస్గఢ్లో యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. 90 సీట్లకు జరిగే ఈ ఎన్నికల్లో ఈసారి బస్తర్ జిల్లా ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.
రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమం తిరిగి కొనసాగాలంటే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్గౌడ్ అన్నారు.
బీఆర్ఎస్ సర్కారు హయాంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు పట్టం కడితే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్రెడ్డి అన్నారు.
శాసనసభ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుక�
బడుగు బలహీన వర్గాల అభివృద్ధే బీఆర్ఎస్ ధ్యేయమని బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ అన్నారు. మండలంలోని అడేగామ(బీ) గ్రా మంలో శనివారం పర్యటించారు.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడమే తమ లక్ష్యమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్రాజ్ తెలిపారు. ప్రలోభాలపై ప్రత్యేక నిఘా పెట్టామని, డబ్బు, మద్యం, గిఫ్టులు వంట
స్కాంగ్రెస్ కరెన్సీ లీలలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకొని గెలువలేమని తేలిపోవటంతో పచ్చనోట్లతో ప్రజల కండ్లకు గంతలు కట్టేందుకు సిద్ధమైంది.