ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీల ప్రతినిధులు పూర్తిగా సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షిషా కోరారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులు సయ్యద్ ఇష్ర�
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో జిల్లాలో తనిఖీలు ముమ్మరమయ్యాయి. ముఖ్యంగా రూ.50వేలకు మించి నగదు, మద్యం అక్రమ రవాణాపై అధికారులు నిఘా మరింత పెంచారు. ప్రతి వాహనాన్ని క్షణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తున్�
రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాల నియామక పరీక్ష డీఎస్సీ దరఖాస్తుల గడువును విద్యాశాఖ ఈ నెల 28 వరకు పొడిగించింది. గత సెప్టెంబర్ 6న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కాగా, అదే నెల 20 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భారీగా నగదు, మద్యం, బంగారం పట్టుబడుతుండటంతో కేంద్ర ఎన్నికల సం ఘం స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ (ఎస్సెస్టీ)లను ముందుగానే రంగంలోకి దించింది.
ఆర్ఎస్ఎస్ మాజీ ప్రచారక్ అభయ్ జైన్ స్థాపించిన జనహిత పార్టీ మధ్యప్రదేశ్ అసెంబ్లీకి పోటీ చేసే 8 మంది అభ్యర్థుల లిస్టును శుక్రవారం విడుదల చేసింది. కొత్తగా ఏర్పడిన తమ పార్టీకి ఇంకా గుర్తు కేటాయించనంద�
వచ్చే నెల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ర్టాల్లో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు, కుమ్ములాటలు ఆ పార్టీని కలవరపెడుతున్నాయి. నేతల అంతర్గత పోరు ఏ పరిణామాలకు దారితీస్తుందోనని ఆధిష్ఠానం ఆందోళన చెందుతున్నద�
ప్రజా శ్రేయస్సును కోరే బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైన మ్యానిఫెస్టోను రూపొందించింది. రాష్ట్రం రాక ముందు ఒక్కో వ్యక్తికి నాలుగు కిలోల బియ్యమే ఇచ్చేవారు. అవి దొడ్డు బియ్యం.. నూకలు కలిసినవి, మెరిగలు, మట్టి పెడ్�
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం నగరంలోని శ్రీనివాసనగర్లో బుధవారం స్థానిక నాయకుడు పాలడుగు పాపారా�
ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కరువు భత్యం, యాసంగి పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల కరువు భత్యాన్ని 4 శాతం పెంచుతున్న�
ఎన్నికలప్పుడే ప్రజల ముందుకు వచ్చి అమలుకాని హామీలనిచ్చే రాజకీయ పార్టీలు, నాయకులకు ఓటుతో గుణపాఠం చెప్పాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున, నాయ కులు, ప్రజలు, వాహనదారులు నిబంధనలు పాటించాలని కాచిగూడ ఇన్స్పెక్టర్ రామలక్ష్మణరాజు అన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎస్ఐ డి.సుభాష్ ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం బ
ఉద్యమ ఆకాంక్షల నుంచి పురుడుపోసుకున్న భారత రాష్ట్ర సమితి తాజా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రూపొందించిన మ్యానిఫెస్టో.. ప్రజల మ్యానిఫెస్టోగా సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
తెలంగాణతోపాటు వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న అన్ని రాష్ర్టాల్లో కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంచాయితీ కొనసాగుతున్నది. టికెట్ దక్కని ఆశావహుల మద్దతుదారులు పలుచోట్ల ఆందోళనలకు దిగుతున్నారు. తాజ
బీజేపీ ప్రభుత్వం 2019లో జమ్ముకశ్మీర్కు ఉన్న ప్రత్యే క ప్రతిపత్తిని రద్దుచేసింది. బీజేపీ పార్లమెంటులో తనకున్న తిరుగులేని మెజారిటీతో ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా ఆ రాష్ర్టాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంత
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నిర్మల్ నియోజక వర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ‘సెల్ఫీ విత్ కార్..ఓట్ ఫర్ ఐకేఆర్' అం�