సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి జాదవ్ అనిల్ అన్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది మొదలు.. భారీ స్థాయిలో నోట్ల కట్టలు పట్టుబడుతున్నాయి. తెలంగాణకు తరలించడం కోసం దాచిపెట్టిన రూ.42 కోట్ల నగదును బెంగళూరులో ఓ కాంగ్రెస్ నేత ఇంటి నుంచి ఐటీ అధికారులు �
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డబ్బు, మద్యం అక్రమ రవాణాకు కళ్లెం వేసేందుకు చెక్పోస్టుల ఏర్పాటుతో పాటు మెదక్ జిల్లావ్యాప్తంగా తనిఖీలు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం పది ఫ్లయింగ్ స్
ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఆప్ మధ్య ఎన్నికల పంచాయితీ తెగకముందే మరో కొత్త పంచాయితీ తెరపైకి వచ్చింది. తాజాగా మధ్యప్రదేశ్లో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ మధ్య సీట్ల లొల్లి మొదలైంది.
హైదరాబాద్ జిల్లాలో వంద శాతం ఓటింగ్ నమోదుకు తుది ఓటరు జాబితాను ప్రక్షాళన చేశామని, ఇప్పటి వరకు మూడు లక్షల నకిలీ ఓట్లను రద్దు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపా
Telangana Assembly Elections | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కేటాయింపులపై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. గద్వాల్ సీటు అమ్ముకున్నారంటూ రేవంత్ రెడ్డిపై టీపీసీసీ కార్యదర్శి కుర�
MP Assembly Polls | ఎన్నికల వేళ నేతలు ఓటర్లపై వరాల జల్లు కురిపిస్తుంటారు. రకరకాల బహుమానాలు ప్రకటిస్తుంటారు. సాధారణంగా మిక్సీలు, గ్రైండర్లు, చీరలను ఓటర్లకు బహుమానాలుగా ఇస్తుంటారు. కానీ మధ్యప్రదేశ్లోని ఇండోర్లో మా�
ఎన్నికల వేళ స్కాంగ్రెస్ అక్రమాల పుట్టలు బద్ధలవుతున్నాయి. ప్రజా మద్దతుతో ఎన్నికల్లో గెలువడం కష్టమని తేలిపోవడంతో డబ్బు బలంతో ఓట్లు దండుకోవాలని ఆ పార్టీ ప్రయత్నిస్తున్నది.
బీఆర్ఎస్ పార్టీ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న ఎమ్మెల్యే అభ్యర్థులకు ఆదివారం సీఎం కేసీఆర్ బీ-ఫామ్స్ అందజేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది మందికి ఇచ్చారు. ఒక్కొక్కరికి రెండు బీ-ఫామ్స�
శాసనసభ ఎన్నికల దృష్ట్యా బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలపై వరాల జల్లు కురిపించారు. అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించిన సీఎం కేసీఆర్ హైదరాబాద్లో ఆదివారం బీ ఫార�
భారత ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్, కేంద్ర మాజీ మంత్రి మనోహర్ సింగ్ గిల్ కన్నుమూశారు. 86 ఏండ్ల గిల్ స్వల్ప అస్వస్థతతో దక్షిణ ఢిల్లీలోని ఒక దవాఖానలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్టు ఆయన కుటు�
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న కాంగ్రెస్ పాలిత రాజస్థాన్లో భారీగా నగదు పట్టుబడుతున్నది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత రూ.63 కోట్ల విలువైన అక్రమ మద్యం, మాదక ద్రవ్యాలు, బంగారం, నగదు
బీఆర్ఎస్ పార్టీ అమలు చేయనున్న ప్రజా సంక్షేమ పథకాలను గురించి వివరిస్తూ సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోను విడుదల చేసిన నేపథ్యంలో ఆదివారం జడ్చర్లలో బీఆర్ఎస్ నాయకులు సంబురాలు జరుపుకొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోతో ప్రతిపక్షాలు గుండెల్లో గుబులు మొదలైందని.. ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ శ్రేణులు సంబుర