ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రాంతమంతా ‘హస్త’వ్యస్తమే. కానీ, తెలంగాణ సిద్ధించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజల బతుకుచిత్రం మారింది. ఉద్యమ నేత కేసీఆర్ పగ్గాలు చేపట్
తాగునీరు, కరెంటు లాంటి కనీస సౌకర్యాలు కల్పించనందుకు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని ఛత్తీస్గఢ్లోని రెండు గిరిజన గ్రామాలు నిర్ణయించాయి. బీజేపీ ఎమ్మెల్యే నన్కీ రామ్ కన్వర్ ప్రాతినిధ్యం వహిస్తున్
కాంగ్రెస్ పార్టీలో టికెట్ల గడబిడ మొదలైంది. నాకే టికెట్ ఇవ్వాలని ఒక వర్గం, ఎదుటి వర్గానికి టికెట్ ఇస్తే సహకరించేది లేదని మరోవర్గం.. ఇలా పంచాయితీకి దిగుతున్నాయి. ఏకంగా హైదరాబాద్లోని గాంధీభవన్ ఎదుట ధర�
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ నేతల మధ్య కుమ్ములాటలు పతాకస్థాయికి చేరుకున్నాయి. సంచోర్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేయడానికి వెళ్తున్న బీజేపీ ఎంపీ దేవ్జీ పటేల్ కాన్వాయ్పై కొంతమంది రాళ�
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో అధికారులు తలమునకలయ్యారు. ఈనెల 9వ తేదీ నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరించే కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుత�
గడిచిన 15-20 ఏండ్లలో జరిగిన పలు రాష్ర్టాల 3-4 పర్యాయాల అసెంబ్లీ ఎన్నికల తీరు తెన్నులను విశ్లేషిస్తే... కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ స్థానిక పార్టీలను ఓడించిన దాఖలాలు ఒక్కటి, అర మినహా ఎక్కడా మనకు కానరావు.
కొత్త ఓటర్ల నమోదుపై అధికారులు చేపట్టిన విస్తృత ప్రచారం రంగారెడ్డి జిల్లాలో సత్ఫలితాలను ఇచ్చింది. 18 ఏండ్లు నిండిన 66,359 మంది కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుని త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొ�
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మూడు కమిషనర్లు, 10 మంది నాన్క్యాడర్ ఎస్పీలను, నలుగురు జిల్లా కలెక్టర్లను కేంద్రం ఎన్నికల సంఘం బదిలీ చేసిన విషయం తెలిసిందే.
మనం ఈ నవంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నామా? లేక మరో ఐదేండ్ల తర్వాత 2028లో జరుగబోయే ఎన్నికలకు సిద్ధం అవుతున్నామా?’ రాష్ట్రంలోని బీజేపీ నేతలు, కార్యకర్తల మనసుల్లో మెదులుతున్న సందేహం ఇది.
ఛత్తీస్గఢ్లోని అధికార కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో అంతకంతకూ వ్యతిరేకత పెరిగిపోతున్నది. రమణ్ సింగ్ నేతృత్వంలోని 15 ఏండ్ల బీజేపీ పాలనకు ముగింపు పలుకుతూ రాష్ట్ర ప్రజలు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రె�
కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికలు, లెక్కింపు తేదీలను ప్రకటించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిన 48 గంటల్లోనే రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయించారు. రాజకీయ పోస్టర్ల�
ఎన్నికల రణక్షేత్రంలో భారీ మెజార్టీతో గెలుపే లక్ష్యంగా గులాబీ పార్టీ వ్యూహాలకు పదును పెడుతున్నది. ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేయడమే ధ్యేయంగా ప్రచారంలో దూకుడు పెంచింది.