బీఆర్ఎస్ ప్రభుత్వంలో పట్టణాలు, పల్లెలు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు అభివృద్ధి మార్గాలుగా మారాయి. పచ్చదనం, స్వచ్ఛతలో పల్లెలు, ప�
నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంతోపాటు పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పలు చర్యలు చేపట్టింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా వినియోగించి ఎన్నికలను పారదర్శకంగా
కాంగ్రెస్తో పొత్తులో భాగంగా నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గాన్ని సీపీఐకే కేటాయించాలని, లేదంటే కాంగ్రెస్తో స్నేహపూర్వక పోటీకి సిద్ధమని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
కర్ణాటక రాష్ట్రంలో కాం గ్రెస్ పార్టీ చెప్పిన మాటలు విని, వారికి అసెంబ్లీ ఎన్నిక ల్లో ఓటు వేసి గెలిపిస్తే ప్రభుత్వం ఏర్పడి సుమారు ఆరు నెలలు గడుస్తున్నా.. ఇచ్చిన హామీలన్నీ బూటక మని తేలిందని జుక్కల్ నియోజ�
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో బీఆర్ఎస్ గడపగడపకూ చేరువైంది. నాటి ఉద్యమం నుంచి నేటి బంగారు తెలంగాణ దాకా గుండెగుండెనూ తాకింది. అందుకే ఉమ్మడి జిల్లా ప్రజానీకం ఆది నుంచీ అధినేత కేసీఆర్కు జైకొడుతున్నద�
రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్కే తమ మద్దతు అని చొప్పదండి నియోజకవర్గంలోని ముస్లిం మైనార్టీలు స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం బూరుగుపల్లిలోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్�
ఆదిలాబాద్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాలు ఉండగా.. 592 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
ఎన్నికల సందర్భంగా నగరంలో నిర్వహించిన తనిఖీల్లో రూ.6,72,430 నగదును సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్లయింగ్ స్కాడ్ ద్వారా ఇప్పటి �
భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎన్నికల తొలి జాబితాపై అసంతృప్తులు మొదలయ్యాయి. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం టికెట్పై ఆశలు పెట్టుకున్న ఏనుగుల రాకేశ్రెడ్డి వర్గం ఏడుపులు మొదలు పెట్టింది.
రాజస్థాన్లో అధికారాన్ని చేపట్టి ఐదేైండ్లెనా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్నీ కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణంగా అమలుచేయలేదు. 2018 ఎన్నికల వేళ జన్ ఘోష్నా పత్ర పేరిట రాజస్థాన్లో కాంగ్రెస్ మ్యానిఫెస్టో తీసుకొచ�
మా బలం, బలగం బీఆర్ఏస్ సైన్యమేనని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో నియోజకర్గంలోని బీఆర్ఏస్ బూత్ ఇన్చార్జీ సమావేశంలో ఆయన �
ఇండియా కూటమి ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఐదు రాష్ర్టాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలతోనే ఆ కూటమి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్నది. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల మధ్య తలెత్తిన విభేదాల�
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు బుందేల్ఖండ్ ప్రాంతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. అసలే వెనుకబడిన మధ్యప్రదేశ్లో అంతకంటే వెనుకబడిన ప్రాంతంగా బుందేల్ఖండ్కు పేరున్నది. పేదరికం, కరువు, కు�