బోథ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ రాహుల్రాజ్ వెల్లడించారు. గురువారం ఆర్వో చాహత్ బాజ్పాయ్తో కలిసి బోథ్ ఆర్వో కార్యాలయంలో ఏర్పాట్లు
తెలంగాణ రాష్ట్రంలో సుపరిపాలన సీఎం కేసీఆర్తోనే సాధ్యమని, ఆయా వర్గాల నేతలు నమ్మకంతో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు కూకట్పల్లి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు.
మెదక్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని, నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.. నామినేషన్ల ప్రక్�
అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టానికి తెరలేవనున్నది. నేటి నుంచి నామినేషన్ల పర్వం మొదలు కానున్నది. ఉదయం 11 గంటల నుంచి ఉమ్మడి జిల్లాలోని 13 నియోజకవర్గాల రిటర్నింగ్ కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణ ప్�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ నేటి(శుక్రవారం) నుంచి ప్రారంభంకానుంది. ఎలక్షన్ కమిషన్(ఈసీ) గత నెల 9న షెడ్యూల్ విడుదల చేసింది.
నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో నేటి నుంచి మహానగరంలో పకడ్బందీగా ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని, నిఘా మరింత పెరుగుతుందని హైదరాబాద్ ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ వెల్లడించారు.
ఈ నెల 30వ తేదీన జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు క్షేత్ర స్థాయిలో ఏర్పాటు చేయాల్సిన భద్రత, బందోబస్తుకు సంబంధించిన విషయాలపై ఠాణాల అధికారులకు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ పలు సూచనలు చేశారు.
నగరంలో అభివృద్ధి, సంక్షేమం మరింత కొనసాగాలంటే బీఆర్ఎస్కు ఓటు వేయాలని అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల గణేశ్ గుప్తా అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 50, 51, 28 డివిజన్ల (శివాజీనగర్, గురుద్వారా, గాజుల్పే
అసెంబ్లీ ఎన్నికల్లో తొలి అంకం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ. రేపటి (శుక్రవారం) నుంచి ప్రారంభం కానున్నది. ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనున్నది. రోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామ�
మక్తల్ నియోజకవర్గం ప్రగతిలో పరుగులు పెడుతున్నది. రూ.వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడంతో రూపురేఖలు మారిపోయాయి. వలసలకు నిలయమైన మక్తల్ అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ సహకారంతో ఎమ్మెల్యే చిట్టెం ర
Mizoram | ఈశాన్య రాష్ట్రం మిజోరంలో ముక్కోణపు పోటీ నెలకొన్నది. రాష్ట్రంలో ప్రధాన పార్టీలుగా అధికార మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్), ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, జోరం పీపుల్స్ మూవ్మెంట్(జెడ్పీఎం) ఉన్నాయ
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 6వ తేదీన మక్తల్కు సీఎం కేసీఆర్ రానున్నట్లు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి తెలిపారు. పట్టణంలో ప్రజా ఆశీర్వాద సభకు జరుగుతున్న ఏర్పాట్లను మంగళవారం ఎమ్మెల్యే �
కారుగుర్తుకు ఓటు వేయాలని ఎమ్మెల్యే సతీమణి ఆల మంజుల జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణాసుధాకర్రెడ్డితో కలిసి చిన్న చింతకుంట మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం చేపట్టారు. మండలంలోని గోప్యనాయక్తండా, పర్�