అసెంబ్లీ ఎన్నికలకు శుక్రవారం నామినేషన్ల పర్వం షురూ అయ్యింది. తొలి రోజు ఒక నామినేషన్ కూడా దాఖలుకాలేదు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ ప్రక్రియ 10వ తేదీ వరకు కొనసాగనుండగ�
సెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు సునాయాసం కాబోతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యనందిత మొదటి దఫా ఎన్నికల ప్రచారాన్ని ముగించేసింది.
నాయకులు ఏ పార్టీలోకి వెళ్లినా ప్రజలు మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వానికే మళ్లీ పట్టం కడుతారని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకుడు చామకూర భద్రారెడ్డి అన్నారు.
మండల పరిధిలోని రాకొండ గ్రామంలో పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి సతీమణి ప్రతిమారెడ్డి శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆమె గ్రామ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల సంక్ష�
బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఉప్పల్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని, ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బండ�
పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కృషి చేస్తామని మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఈస్ట్ ఆనంద్బాగ్, మల్కాజిగిరి, అల్వాల్, వెంకటాపురం, మౌలాలి డివిజన్లలోన
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సీఎం కేసీఆర్ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తుండడంతో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తున్నది. మరోవైపు గ�
చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్కు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చింతల్లపల్లి గ్రామస్థులు జై కొట్టారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేసి, సుంకె రవిశంకర్ను భారీ మెజ�
CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో శరవేగంగా దూసుకుపోతున్నారు. రోజుకు రెండు, మూడు సభలతో బీఆర్ఎస్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల తీరును, మా
Govind Singh | రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మరింత ఊపందుకుంది. అక్టోబర్ 30న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ నెల 6వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. �
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు (Telangana Assembly Elections) నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం (EC) విడుదలచేసింది. దీంతో నామినేషన్ల (Nominations) ప్రక్రియ కూడా షురూ అయింది.
అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణకు వేళైంది. శుక్రవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నది. ఈ నేపథ్యంలో నామినేషన్ల పర్వం మొదలు కానున్నది. 9వ తేదీన దివ్యమైన ముహూర్తం ఉండడంతో ఆ రోజు పెద్ద ఎత్తున వే�
తనను మరోసారి ఆశీర్వదిస్తే నర్సంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం భాంజీపేటలోని కాంగ్ర�
కాంగ్రెస్ మోసపూరిత మాటలు నమ్మి మోసపోవద్దని, అభివృద్ధికే పట్టం కట్టాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లాలోని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో గురువారం రాత్రి ఎన్నికల ప్రచారంలో భ�