సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) భాగంగా తొలి సంగ్రామానికి తెరలేచింది. ఛత్తీస్గఢ్ (Chhattisgarh), మీజోరంలో (Mizoram) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమై
బీజేపీ బీసీ సీఎం నినాదం కేవలం ఒక రాజకీయ నినాదమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శుష్క, శూన్య నినాదంగా అభివర్ణించారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయని పార్టీ కాంగ్రెస్ అన్నార
అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన మూడోరోజు నల్లగొండ చౌరస్తాలోని సర్కిల్-6 డీసీ కార్యాలయం వద్ద మలక్పేట నియోజకవర్గ నామినేషన్ కేంద్రం-58 ఏసీ లో మూడోరోజు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి.
తెలంగాణకు సంపద పెంచేది సంక్షేమం రూపంలో పేదోళ్లకు పంచేది సీఎం కేసీఆరే అనే విషయాన్ని ప్రజలు మరిచిపోవద్దని మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి చామకూర మల్లారెడ్డి అన్నారు.
ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్రంలోని అధికార బీజేపీ ఎన్నికల బాండ్ల నోటిఫికేషన్ జారీ చేయడంపై మాజీ బ్యూరోక్రాట్ ఈఏఎస్ శర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈశాన్య రాష్ట్రం మిజోరంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఆదివారం సాయంత్రంతో తెరపడింది. రాష్ట్రంలోని 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో మంగళవారం ఎన్నికలు జరుగనున్నాయి.
ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన విపక్ష ‘ఇండియా’ కూటమి మూణ్నాళ్ల ముచ్చట లాగా కనిపిస్తున్నది. ఒకసారి కూడా కలిసికట్టుగా ఎన్నికల్లో పోటీచేయకుండానే అప్పుడే కూటమికి బీటలు వారుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కారు పార్టీ జెట్స్పీడ్తో దూసుకెళ్తున్నది. వాడవాడలా ప్రచారంలో హోరెత్తిస్తున్నది. ఇంటింటికీ పథకాలను వివరిస్తూ ఓటు అభ్యర్థిస్తున్నది. జోరుగా చేరికలతో కళకళలాడుత�
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)పై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఈడీ డబ్బును పంపిణీ చేస్తున్నదని ఆరోపించారు.
Free Ration | త్వరలో ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ మరో తాయిలం ప్రకటించారు. ఉచితాలకు వ్యతిరేకంటూ తరచూ ఊదరగొట్టే ప్రధాని.. ఇప్పుడు ఎన్నికల వేళ అదే ఉచిత ప్ర�
అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియ రెండో రోజైన శనివారమూ కొనసాగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండోరోజు 14 నామినేషన్లు దాఖలయ్యాయి.
మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి కానుతున్నారని, బీఆర్ఎస్ సర్కారు చేస్తున్న అభివృద్ధి, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ప్రజలు ఫిదా అవుతున్నారని శాసన మండలి డిప్యూటీ చైర్మన్, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి బండ�