నర్సంపేట నియోజకవర్గం ఐదేళ్లలో విశేష ప్రగతి సాధించింది. బీఆర్ఎస్ సర్కారు చొరవతో నియోజకవర్గ రూపురేఖల్ని మార్చడంలోస్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తనదైన ముద్రవేశారు. గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్న
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు పాఠశాల విద్యాశాఖలో అడిషనల్ డైరెక్టర్గా పనిచేస్తున్న గాజర్ల రమేశ్ రచించి, పాడిన పాట సీడీని శనివారం ఆ శాఖ డ
గత నలభైసంవత్సరాలుగా తనకు అండగా ఉంటున్న నియోజకవర్గ ప్రజలే నా బలగం.. బలం అని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం బాన్సువాడ మండల
అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి ఘట్టమైన నామినేషన్ల పర్వం ముగిసింది. శుక్రవారం నామపత్రాలు వెల్లువెత్తాయి. ఉమ్మడి జిల్లాలోని ఆయా సెగ్మెంట్లలో భారీగా దాఖలు కావడంతో జాతరను తలపించాయి.
నియోజకవర్గంలో రూ.వందల కోట్లతో సమగ్రాభివృద్ధి చేశానని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రజలకు విజ్ఞపి �
అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్య ఘట్టం పూర్తయింది. శుక్రవారంతో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ గడువు ముగిసింది. ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ 10వ తేదీతో ముగిసింది. దీంతో మెదక్ నియోజకవర్గంలో 18 మంది అభ్
Joinings | బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్ధన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శుక్రవారం ఉదయం ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నార�
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గురువారం మెదక్ జిల్లాలో మొత్తం 17 నామినేషన్లు వేశారు. మెదక్ నియోజకవర్గంలో ఆరుగురు అభ్యర్థులు 9 నామినేషన్లు, నర్సాపూర్ నియోజకవర్గంలో ఏడుగురు అభ్యర్థులు 8 నామినేషన్లు దాఖలు చ�
ఎలాంటి హంగూ.. ఆర్భాటం లేకుండా మంత్రి కేటీఆర్ గురువారం సిరిసిల్ల బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన, ఉదయం 11.30 గంటలకు సిరిసిల్లకు చ
‘కాంగ్రెస్, బీజేపీలతో ఒరిగేదేం లేదు. ఆ పార్టీ నాయకులకు ఏది చేతకాదు. అది చేస్తాం.. ఇది చేస్తామని నానా హంగామా చేయడం తప్ప ఆచరణ సాధ్యంకాదు. వాళ్లు ఇచ్చేవన్నీ ఫేక్ హామీలే.
బీఆర్ఎస్ నాయకులు, కా ర్యకర్తలు పార్టీ గెలుపునకు కృషి చేయాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. గురువా రం ఎమ్మెల్యే సమక్షంలో పలువురు నాయకులు బీఆర్ఎస్లో చేరారు.
ఐదు దశాబ్ధాల పాటు ఉమ్మడి రాష్ట్రంలో సాగు, తాగునీరు, కరెంటు లేక అనేక ఇబ్బందులు పడ్డామని, మళ్లీ ఆ దరిద్రం కావాలో? లేక పదేళ్లుగా స్వరాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి కావాలో? ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కరీంన
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శాసనసభ అభ్యర్థుల నామినేషన్ల పర్వం చివరి దశకు చేరింది. ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ వడివడిగా పుంజుకున్నది. బుధవారం నుంచి మంచి ముహూర్తాలు ఉండడంతో అభ్యర్�
‘ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో వందల కోట్లకు టికెట్లు అమ్ముకున్న బ్రోకర్.. బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసే రేవంత్రెడ్డి అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ప్రజలకు మా�