రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం జోరందుకున్నది. 48 గంటలు మాత్రమే ఇక మిగిలి ఉన్నది. గురువారం మంచి రోజు కావడం, శుక్రవారం చివరి రోజు కావడం అభ్యర్థులు దాదాపు గురువారం నామినేషన్లు వేసేందుకు రెడీ అవ
అసెంబ్లీ ఎన్నికల వేళ కుల మతాలకతీతంగా మంత్రి కేటీఆర్కు జైకొడుతున్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సహకారంతో కులవృత్తులకు జీవం పోయడం, అన్ని వర్గాలకు ప్రోత్సాహం అందించినందుకు కృతజ్ఞతగా మద్దతు తెలుపుతు�
పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబరు రెండో వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ సమావేశాలు ప్రారంభమై, డిసెంబరు 25లోపు ముగుస్తాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఎన్నికల ప్రవర్తన నియమావళిలో భాగంగా ఫ్లయింగ్ స్కాడ్తో ఇప్పటివరకు హైదరాబాద్ జిల్లాలో మొత్తం రూ.3,51,65,450 నగదు స్వాధీనం చేసుకొన్నామని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు.
‘ఎర్ర కోటలో ‘గులాబీజెండా’ పాగా వేసింది. గులాబీ వాసనలను గుబాళిస్తూ వెనుకబడ్డ ప్రాంతం నుంచి అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది. ఒకప్పుడు పోరాటాలు, ఉద్యమాలకు నిలయంగా ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గం ప్రస్తుతం �
ప్రజల ఆశీర్వాదంతో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని బీఆర్ఎస్ అక్బర్పేట-భూంపల్లి మండల అధ్యక్షుడు జీడిపల్లి రవి
తనకు మరోసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే కరీంనగర్ నియోజకవర్గాన్ని మరింత ఉత్సాహంతో అభివృద్ధి పథంలోకి తీసుకపోతానని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు.
‘ముఖ్యమంత్రి కేసీఆర్ బిడ్డగా మరోసారి మీ ముందుకు వస్తున్నా.. ఆశీర్వదించండి. మీ రుణం తీర్చుకుంటా’ అని బీఆర్ఎస్ ఆలేరు అభ్యర్థి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి ప్రజలను కోరారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ‘హస్త’వ్యస్తంగా మారింది. శాసనసభ అభ్యర్థుల టికెట్ల కేటాయింపు కుమ్ములాటలు, తిరుగుబాట్లు, తిట్ల పురాణాలకు దారితీసింది. కష్టాల్లోనూ ఏళ్లుగా పార్టీనే నమ్మ�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గొల్ల, కురుమల మనుగడ అంధకారమేనని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్యాదవ్ అన్నారు.
ఛత్తీస్గఢ్లోని (Chhattisgarh) సుక్మా జిల్లాలో మావోయిస్టులు పేలుడుకు పాల్పడ్డారు. దీంతో ఎన్నికల విధుల్లో ఉన్న ఓ సీఆర్పీఎఫ్ జవాన్ (CRPF Jawan) తీవ్రంగా గాయపడ్డారు.
Chhattisgarh Assembly Elections: మావో ప్రభావిత ప్రాంతమైన బస్తర్లో ఇవాళ ఓటింగ్ జరుగుతోంది. చత్తీస్ఘడ్లో ఇవాళ తొలి దశలో భాగంగా 20 స్థానాలకు ఓటింగ్ నిర్వహిస్తున్నారు. సుక్మా అసెంబ్లీ సెగ్మెంట్లో జోరుగా ఓటింగ్ ప