కాంగ్రెస్ పార్టీ చెప్పే ఆరు గ్యారేంటీలను ప్రజలు నమ్మె పరిస్థితి లేరని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సోమవారం తల్లాడ మెయిన్రోడ్డులో షాపు టూ షాపు ప్రచారంలో భాగంగా సత్తుపల్లి బీఆర్ఎస�
అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరుకున్నది. సోమవారం నామినేషన్ల పరిశీలన పూర్తయింది. ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 428 మంది అభ్యర్థులు 745 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు
అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ తాజాగా తుది ఓటరు జాబితాను విడుదల చేసింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని పదమూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 31,80,821 ఓటర్లు ఉన్నట్లు ప్రకటించింది.
మండల పరిధిలోని పెద్దాపూర్ గ్రామ పంచాయతీ వడ్డెరబస్తి వాసులు గులాబీ పార్టీకి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్కు జై కొట్టారు. మంగళవారం పెద్దాపూర్ వడ్డెర బస్తి కాలనీలోని ఈదమ్మ ఆలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంల�
Scrutiny of Nominations | తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి వివిధ పార్టీల అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను అధికారులు స్క్రూటినీ చేయనున్నారు. మొత్తం 119 నియోజవర్గాల్లో దాఖలైన నామినేషన్లను ఆయా నియోజకవర్గాల రిటర�
BRS Campaign | సీఎం కేసీఆర్ తన రెండో విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని సోమవారం ప్రారంభించనున్నారు. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని దమ్మపేట, బూర్గంపాడు, నర్సంపేట నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం �
ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలవేళ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ నానా తంటాలు పడుతున్నది. ఆయా రాష్ర్టాల్లో అధికారం కైవసం చేసుకునేందుకు ‘ఆపద మొక్కుల’ను నమ్ముకున్నారని తెలుస్తున్నది. ఎన్నికల ప్ర�
కాంగ్రెస్ అంటేనే కుర్చీల ఆట అనే విషయం అందరికీ తెలిసిందే. కీలక పదవుల్లో ఉన్నవారే పార్టీ అధిష్ఠానానికి కొరకరాని కొయ్యగా మారడం, ముఖ్యమంత్రులను మార్చడం ఆ పార్టీలో నిత్యం కనిపించే సన్నివేశాలు. కర్ణాటకలో ము�
మల్వా-నిమార్.. మధ్య ప్రదేశ్లోని 15 జిల్లాలతో 66 అసెంబ్లీ సీట్లున్న ప్రాంతం. ఏ పార్టీ అయిన అధికారంలోకి రావాలంటే ఇక్కడ తప్పక ఆధిపత్యం ప్రదర్శించాల్సిందే. అయితే ఇంత ముఖ్యమైన ప్రాంతంలో ఇప్పుడు అధికార బీజీపీ, �
ఉచితాలు వద్దని, వాటికి తాము వ్యతిరేకమని చెప్పే బీజేపీ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో అవే ఉచితాలతో ఓట్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నది. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలోని పలు అంశాలను కాపీ కొట్ట�
ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్, తదితర పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి నియోజకవర్గ స్థాయి నాయకులు, టికెట్ ఆశించి భంగపడిన నేతల చేరికల పరంపర కొనసాగుతోంది. హైదరాబాద్లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల సమక్�
అసెంబ్లీ ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. జిల్లాలోని దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో మొత్తం 224 మంది అభ్యర్థులు.. 320 నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజు పెద్ద సంఖ్యలో నా
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ప్రస్తుతం అన్ని పార్టీలు ప్రచారంపై దృష్టి పెట్టి ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నాయి. పార్టీలకు అతీతంగా వర్గాలు, జెండర్, వయసుల వారీగా ఓటర�
మాదిగ జాతిని మంద కృష్ణమాదిగ బీజేపీకి తాకట్టు పెట్టారని రాష్ట్ర దళిత సంఘాల ఐక్య వేదిక ఆరోపించింది. వేదిక అధ్యక్షుడు పీ గెల్వయ్య, ఉపాధ్యక్షులు ఆర్కే బాబు, గాలపల్లి శంకర్, జాకీ, జిల్లా అధ్యక్షుడు రెడపాక రామ