‘మధిర నియోజకవర్గ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. నిత్యం అందుబాటులో ఉండే నాయకుడే కావాలంటున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైనా ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు జడ్పీ చైర్మన్ పదవిని అందించారు. ఆ హోదాలో�
గ్రామాల వారీగా ఎన్నికల ప్రచారాన్ని బోధన్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ గురువారం ప్రారంభించారు. సెంటిమెంట్ ప్రకారం ప్రతీ అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే బోధన్ మండ ల�
యాభైఏండ్లు పాలించి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిన కాంగ్రెస్ను ఆసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పాతరేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డి పిలుపునిచ్చారు. తొమ్మిదన�
గోదావరిఖని చౌరస్తా వద్ద ఈ నెల 18న శనివారం మంత్రి కేటీఆర్ రోడ్షోను ప్రజలు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. ఖనిలోని పార్టీ కార్�
కన్నడ కాంగ్రెస్ గెలుపుతో తెలంగాణ కాంగ్రెస్ పోయిన ప్రాణాలు లేచివచ్చాయని చాటింపు వేసుకుంటున్నారు. 2023 మండుటెండల్లో కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణలో జరుగనున్న శాసనసభ ఎన్నికలపై ఉంటుందనేది కొందర�
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సమయం సమీపిస్తుండటంతో కాంగ్రెస్ అభ్యర్థులు నోట్ల కట్టలతో కుట్రలకు తెరతీశారు. ఎలాగూ గెలవలేమని భావించిన హస్తం నేతలు ప్రలోభాలకు పాల్పడుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల వేళ నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. మిర్యాలగూడలోని పలు రైస్ మిల్లుల యజమానులతోపాటు ఓ కాంట్రాక్టర్ ఇంట్లోనూ సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు కీలక పత్రాలు స
అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం.. ఉపసంహరణల గడువు ముగియడంతో ఇక ప్రచారాల వేడి రగులుతున్నది. వనపర్తి అసెంబ్లీ బరిలో మొత్తం 13మంది నిలిచారు. బరిలో ఉన్న అభ్యర్థుల్లో ప్రధాన పార్టీల వారు మినహా ఇతరులంతా నామమాత
MLA Arekapudi Gandhi | సుస్థిర పాలనతోనే సంపూర్ణ అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ (Mla Gandhi) అన్నారు.
Telangana | నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన అనంతరం రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో మొత్తం 2,290 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారంతో ముగిసింది.
Telangana | ప్రాజెక్టుల నిర్మాణంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్ర అలసత్వం వహిస్తున్నది. దాదాపు 48 శాతం కేంద్ర ప్రాజెక్టులో వాటి నిర్మాణానికి పెట్టుకొన్న డైడ్లైన్ను ఇప్పటికే దాటిపోయాయి.
‘మీ ఇంటి బిడ్డగా వస్తున్నా. నన్ను ఆశీర్వదించండి. అధిక మెజార్టీతో గెలిపించండి’ అని బీఆర్ఎస్ వరంగల్ తూర్పు అభ్యర్థి నన్నపునేని నరేందర్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన గడపగడపకూ ప్రచారం నిర్వహించారు. 13�
అసెంబ్లీ ఎన్నికల బరిలో ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, షాద్నగర్ నియోజకవర్గాల్లో 54 మంది నిలిచారు. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసేనాటికి 17 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.