స్వరాష్ట్రంలో ఒక్కసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంపై రాజకీయంగా తిరుగుబావుటా ఎగురవేసిన దాఖలాల్లేవు. తత్ఫలితంగా రాష్ట్రం అన్నివిధాలుగా పురోగమించింది. జీఎస్డీపీ 14 లక్షల కోట్ల వరకు ఎగబాకింది.
బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందుతున్నదని కేశంపేట ఎంపీపీ వై.రవీందర్యాదవ్, బీఆర్ఎస్ యువనాయకుడు వై.మురళీయాదవ్ అన్నారు. షాద్నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా మాద
ఛత్తీస్గఢ్ అసెంబ్లీ రెండో(తుది) విడత ఎన్నికలు శుక్రవారం జరుగనున్నాయి. 22 జిల్లాల్లోని 70 స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. వీటిలో నక్సల్ ప్రభావిత బంద్రనవాగఢ్ నియోజకవర్గం ఉన్నది.
త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగిసింది. బుధవారం నాటికి 31 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 173 మంది బరిలో నిలిచా
Minister KTR | కాంగ్రెస్, బీజేపీ నేతలు అన్నివేళల ప్రజల మధ్య కనిపించరని, ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఓట్ల కోసం గంగిరెద్దులోలె వస్తరని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. అట్ల వచ్చే కాంగ్రెస్, బీజేపోళ్ల మాటలు నమ్మి మోస�
రాజస్థాన్ బీజేపీ ఎంపీ, తిజారా అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థి బాబా బాలక్నాథ్ సోమవారం భివాడీ ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఆ కబిలస్(గిరిజనులు) ఏకమయ్యారు. మనం ఓటింగ్ శాతం ద్వారా వాళ్ల ప్ర�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ప్రచారం హోరెత్తుతున్నది. శాసనసభ ఎన్నికల బరిలో నిలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులు ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పొద్దుపోయే వరకు విరామం లేకుండా ఊరూరా.. వాడవాడలా కలియతిరుగుత�
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారాన్ని హోరెత్తిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బుధవారం వేములవాడ నియోజకవర్గానికి వస్తున్నారు.
కాంగ్రెస్ నేతల గూండాగిరి రోజురోజుకూ పెట్రేగిపోతున్నది. ని త్యం ఎక్కడో ఒకచోట బీఆర్ఎస్ అభ్యర్థులు, ప్రచారం చేస్తున్న గులాబీ పార్టీ నేతలపై దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం పోటీకూ
CM KCR | తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న నాడు చాలా గందరగోళమైన పరిస్థితులు ఉండేవని, ఇయ్యాల అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి బ్రహ్మాండమైన మౌలిక సదుపాయాలను కల్పించుకున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. అసెంబ్లీ ఎన్�
CM KCR | కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి ప్రజలు ఓట్లేయవద్దని, వాళ్లను నమ్మి ఓటేస్తే కైలాసం ఆటల పెద్దపాము మింగిట్టైతదని సీఎం కేసీఆర్ చెప్పారు. పాలకుర్తిలో మంగళవారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. �
CM KCR | బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును పాలకుర్తి నియోజకవర్గంలో గెలిపిస్తే రైతుబంధు రూ.16 వేలు అయితదని, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఉన్నది గూడా పోతదని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. అసెంబ
నియోజకవర్గంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి రోజురోజుకూ మద్దతు పెరుగుతున్నది. కులసంఘాలు, వివిధ వర్గాల ప్రజలు స్పీకర్ వెంటే ఉంటామంటూ ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర�
తెలంగాణలోని అన్ని వర్గాల వారికి మంచి చేసి బీఆర్ఎస్ పార్టీని ఈ అసెంబ్లీ ఎన్నికలల్లో కారుగుర్తుకు ఓటు వేసి గెలిపించాలని జడ్చర్ల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. ఎన్నికల ప