రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు చిన్న పార్టీలు 68 స్థానాల్లో తలనొప్పిగా మారాయి. రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ, భారతీయ ఆదివాసీ పార్టీ, భారతీయ ట్రైబల్ పార్టీ, బీఎస్పీ, సీపీఎం, జననా
ఇల్లెందు పట్టణం ఆదివారం జనంద్రాన్ని తలపించింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇల్లెందులో రోడ్ షో నిర్వహించారు.
కాంగ్రెస్ హస్తం.. దారిద్రానికి నేస్తమని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆ పార్టీ మాయమాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. 2014 తర్వాత తెలంగాణలో స�
ప్రజాస్వామ్యం పరిణతి చెందాలే.. మనకు కావాల్సింది ఫ్యాక్షనిస్టులు, దాదాగిరి, గుండాగిరి కాదని, ఒకరినొకరు చంపుకునే సంస్కృతి మనది కాదని సీఎం కేసీఆర్ అన్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి తారస్థాయికి చేరింది. పోలింగ్కు 2 వారాల వ్యవధి ఉండటంతో ఓటర్లను ప్రస న్నం చేసుకునేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు దూకుడు పెంచారు.
మధ్య ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల సందర్భంగా కోడ్ అమలులోకి వచ్చిన అక్టోబర్ 9 నుంచి ఎన్నికలు ముగిసే వరకు రూ. 340 కోట్ల విలువైన నగదు, మద్యం, మత్తు పదార్థాలు, నగలను స్వాధీన�
జననేత రాక కోసం జగమంతా ఎదురుచూస్తున్నది. ఆదివారం జోగుళాంబ గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాల్లో గులాబీ బాస్ పర్యటించనున్నారు. అలంపూర్, కొల్లాపూర్, నాగర్కర్నూల్, కల్వకుర్తిలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలకు �
‘బీజేపీ నాయకుడు ఎంపీగా గెలిచి ఐదేండ్లలో నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. కులాలు, మతాల పేరిట గ్రామాల్లో చిచ్చు పెట్టడమే తప్పా ఒక్క కుల సంఘానికైనా నిధులిచ్చారా..? ఒక్కసారి ఆలోచించాలి.
బీఆర్ఎస్తోనే ఇల్లెందు నియోజకవర్గంలో అభివృద్ధికి కొనసాగింపు ఉంటుందని, ప్రజలు మరోసారి అవకాశం ఇస్తే నియోజకర్గంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బానోతు హరిప్రియానాయక�
కొన్ని రోజుల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఆ దరిస్తే ఇప్పుడు ఉన్న దానికంటే రె ట్టింపు అభివృద్ధి చేస్తానని ఎక్సైజ్, క్రీడా శా ఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా కేంద�
TS Singh Deo | ఛత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్నది. ఆ రాష్ట్రంలోని మొత్తం 90 స్థానాలకుగాను 20 స్థానాలకు ఈ నెల 7న తొలి విడత పోలింగ్ నిర్వహించారు. మిగతా 70 స్థానాలకు శుక్రవారం రెండో విడత పోలింగ్ జరు�
ఛత్తీస్గఢ్ (Chhattisgarh) అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రెండో దశ పోలింగ్ (Second phase) ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మధ్యప్రదేశ్లో (Madhya Pradesh) పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని మొత్తం 230 స్థానాలకు ఒకే ఒకే విడుతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 7 �
Elections | ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. మధ్యప్రదేశ్లో ఒకే విడతలో మొత్తం 230 స్థానాలకు, ఛత్తీస్గఢ్లో రెండో, చివరి విడతలో 70 స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరుగనున్నది. ఎన్నికలకు అధికార�