ప్రగతిలో ములుగు ముందంజలో ఉంది. ములుగు ప్రాంతం గతం లో ఇనుప బూట్ల చప్పుళ్లు, తుపాకీ తూటాల మోతతో వినిపించేది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఏజెన్సీవాసులు బిక్కు బిక్కుమంటూ కాలం వెల్లదీసేవారు. అప్పటి ప్రభుత్వాలు
తనను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్ అన్నారు. గురువారం ఆయన ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో అసెంబ
Telangana Power | తెలంగాణ ప్రజలు కలలుగన్న బంగారు తెలంగాణ సాకారం కావాలంటే ముందుగా దృష్టిపెట్టి అభివృద్ధి చేయవలసింది విద్యుత్తురంగమే అన్న అవగాహన ఉన్న దార్శనికుడు, ఉద్యమనాయకునిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటం మన అదృ
తెలంగాణ అసెం బ్లీ ఎన్నికలు బీఆర్ఎస్ అభివృద్ధికి, కాంగ్రెస్ అరాచకానికి మధ్య జరుగుతున్నవని, ప్రజలు ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు.
Pawan Kalyan | ప్యాకేజీ స్టార్.. పవన్ కల్యాణ్ కారు కూతలపై తెలంగాణ సమాజం భగ్గుమన్నది. నాడు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించి నేడు అమరుల బలిదానాల గురించి మాట్లాడటం సిగ్గనిపించడం లేదా అని నిలదీసింది.
రాష్ట్రంలో ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో 9 వేల మంది ఓటర్లు ఇంటి వద్దే తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు. వీరిలో దివ్యాంగులు, 80 ఏండ్ల పైబడిన వారు, అత్యవసర సేవలందించే 13 శాఖల అధికారులు, ఉద్యోగులు ఉన్నారు.
Telangana polls | అర్హులైన 29,267 మంది ఓటింగ్ కు 12 డీ ఫారం ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు 9,174 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మంగళవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజాశీర్వాద సభ విజయవంతమైంది. ఈ సభకు బోనకల్లు, మధిర, ఎర్రుపాలెం, చింతకాని, ముదిగొండ మండలాల నుంచి వేలాదిగా ప్రజలే కాక ఆంధ్రా ప్రాంతం నుంచి సీఎ�
Rahul Gandhi | క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఓటమికి ఓ అపశకునమే కారణమని ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి పరోక్షంగా రాహుల్గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్-ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ�
Rahul Gandhi | పేదల పొట్టగొట్టి సంపన్నులకు దేశ సంపదను దోచిపెట్టడమే బీజేపీ, దాని మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ లక్ష్యమని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ విమర్శించారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళ�
ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అందరు సహకరించాలని కలెక్టర్ నారాయణరెడ్డి కోరారు. సోమవారం తాండూరు ఆర్డీవో కార్యాలయాన్ని సందర్శించి నియోజకవర్గంలోని ఎన్నికల బూత్ల వివరాలు
‘కాంగ్రెస్ వస్తే సంక్షోభాలు తలెత్తుతయ్..కరువు కాటకాలు వత్తయ్..పాలనలో స్థిరత్వం లేక రాష్ట్రం ఆగమయ్యే పరిస్థితి ఉంటది.’ అంటూ పెద్దపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డి ఉద్ఘాటించారు.
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న దృష్ట్యా అధికార యంత్రాంగం ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటుంది. కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న యువతీ, యువకులతోపాటు చిరునామా, ఫొటోలాంటి
కాంగ్రెస్, బీజేపీలు రెండూ తోడు దొంగలని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) విమర్శించారు. ప్రజలను ఓట్లడిగే హక్కు వారికి లేదన్నారు. బీజేపీ (BJP) ప్రజలకు ఏమన్నా ఇచ్చిందంటే అది జీఎస్టీనేనని చెప్పారు.