శాసనసభ ఎన్నికల పోలింగ్ను ప్రశాంతం, సజావుగా నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ప్రతి పోలింగ్ కేంద్రంలో అవసరమైన వసతులు కల్పించారు. మహిళలు, యువత, దివ్యాంగుల
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం జరుగనుండగా, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారం సాయంత్రమే ఆయా పోలింగ్ కేంద్రాలకు సామగ్రిని తరలించారు. ఈ దఫా అభ్యర్థుల జయాపజయాలకు మహిళల ఓట్లే కీలకం కానున్నాయి. వ
తెలంగాణ సార్వత్రిక ఎన్నికలు 2023లో భాగంగా నర్సాపూర్ నియోజకవర్గంలో పోలింగ్ అధికారులు సర్వం సిద్ధం చేశారు. నర్సాపూర్ పట్టణ సమీపంలోని బీవీఆర్ఐటీ కళాశాలలో కలెక్టర్ రాజర్షి షా, అడిషనల్ కలెక్టర్ రమేశ్
హుస్నాబాద్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం ఈవీఎంలు, ఎన్నికల సిబ్బంది, అధికారులు గ్రామాలకు తరలివెళ్లారు. బుధవారం హుస్నాబాద్లోని టీఎస్ మోడల్ స్కూ ల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం�
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు స్వచ్ఛందంగా ఓటు హకు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి తగిన చర్యలు చేపట్�
మండలంలో పోలింగ్ ఏర్పాట్లకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. కొణిజర్ల మండలంలో మొత్తం 27 పంచాయతీల్లో 60 పోలింగ్స్టేషన్లు (135 నుంచి 194 బూత్ వరకు) ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ స్టేషన్లలో 48,826 మంది ఓటు హక్కు వినియోగిం�
కీలకమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం జరగనున్నది. దీనికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 7నుంచి సాయంత్రం 5వరకు ఓటింగ్ జరగనున్నది. జిల్లాలో మెదక్, నర్సాపూర్ రెండు అసెంబ్లీ స్థానాలు �
TS Elections | రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కోసం దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు హైదరాబాద్లో ఉండే జనాలు సొంతూళ్లకు పయనమయ్యారు. ఓటు వేసేందుకు చాలా మంది కుటుంబసమేతం�
ఎన్నికల ప్రచారం ముగిసింది. నెలరోజులుగా మార్మోగిన మైకులు, డీజేలు మూగబోయాయి. రేపటి ఎన్నికల కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇప్పటికే 144 సెక్షన్ అమలులోకి వచ్చింది. మద్యం షాపులు మూతబడ్డాయి.
ఖమ్మం నియోజకవర్గంలో తన గెలుపు నవశకానికి నాంది అవుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్ గెలుపు మరింత అభివృద్ధికి మల
అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఘట్టం ముగింపు సందర్భంగా మంగళవారం సాయంత్రం కొల్లాపూర్లో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, రోడ్షో నిర్వహించారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్షోకు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం పరిసమాప్తం కావడంతో కీలక ఘట్టానికి తెరలేచింది. గురువారం పోలింగ్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. గెల
నర్సాపూర్ ఎమ్మెల్యేగా సునీతారెడ్డి గెలుపు పక్కా అని, ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని కొల్చారం మండల బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జి గాలి అనిల్కుమార్ ధీమా వ్యక్తం చేశారు. కొల్చారం మండలం