నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ మేరకు శనివారం నర్సంపేట పట్టణం ద్వారకపేటలోని భూదేవి, శ్రీదేవి సమేత వేణుగోపాల-వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఎమ్మెల్యే �
విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా సంరక్షణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని, అందుకు బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ అండగా నిలుస్తారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ�
మిషన్ భగీరథ రాకముందే భగీరథ కాలనీకి తాగునీరు అందించామని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని 22వ వార్డు పరిధిలోని బీకే రెడ్డి కాలనీ, మైత్రినగర్తోపాటు విఘ్నే
త్వరలో ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలకు నిధులను సమకూర్చే ఎలక్టోరల్ బాండ్లను ఈ నెల 6 నుంచి విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
Sachin Pilot | రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నదని ఆ రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ అన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్ల�
మద్యం ప్రియులకు షాకింగ్ న్యూస్. అసెంబ్లీ ఎన్నికల (Assembly ELections) నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులపాటు మద్యం దుకాణాలు బంద్ (Wine shops) కానున్నాయి.
అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. శుక్రవారం నోటిఫికేషన్ జారీ కాగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఆయా శాసనసభ నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయాల వద్ద బారి�
ప్రజలకు, కార్యకర్తలకు అందరికి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ వెన్నంటే ఉంటుందని మధిర బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్రాజు అన్నారు. బోనకల్లు గిరిజనకాలనీలోని 10 కుటుంబాల వారు శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో �
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కీలక ఘట్టం మొదలైంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఎనిమిది మంది అభ్యర్థ�
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శుక్రవారం ఓల్డ్బోయిన్పల్లి డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపిస్తాయని, రోజురోజుకూ బీఆర్ఎస్కు మద్దతు పెరుగుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
మళ్లీ వచ్చేది సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయిపోయారని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం రామాయ