పెద్ది సుదర్శన్రెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్ అన్నారు. నర్సంపేటలోని 22, 14, 16వ వార్డులో బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం విస్తృత ప్రచారం నిర్వ
అరవై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీలేదు. ఆ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సంక్షోభం, అంధకారమే మిగులుతుంది. కర్ణాటక లెక్క కరెంట్కు గోసపడాల్సిందే. టార్చ్లైట్ పట్టుకొనే పొలాల ద�
క్షేత్రస్థాయిలో ఎన్నికల నియమావళి సక్రమంగా అమలయ్యేలా పోలీస్ అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించాలని సీపీ అభిషేక్ మహంతి ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం ఆయన �
వైద్యవృత్తి నుంచి రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన బీఆర్ఎస్ కోరుట్ల అభ్యర్థి డా. కల్వకుంట్ల సంజయ్ ఓ వైపు విస్తృత ప్రచారం చేస్తూనే, మరోవైపు రోగులకు వైద్య సాయం చేస్తున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే తెలంగాణలో అభివృద్ధి ప్రారంభమైందని, ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు.
అభివృద్ధిని చూసి ఆదరించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి కోరారు. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా సోమవారం ఆర్మూర్ మండలంలోని ఫత్తేపూర్, కోమన్�
లంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొమ్మిదేండ్లలోనే సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు, సబ్బండ వర్గాల అభివృద్ధికి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు వివ
పటాన్చెరు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్రెడ్డికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ పలు సంఘాలు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నాయి. సోమవారం పటాన్చెరు పట్టణంలోని జీఎమ్మార్ కన్వెన్షన్హాల్లో క్షత�
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు ఏకపక్షమే కాబోతున్నది. ఈ నియోజక వర్గంలో పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉప్పల్ నియోజకవ
జిలా ల్లో అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికారు లు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్ అన్నా రు. సోమవారం ఎన్నికల నిర్వహణ,
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేస్తే రాష్ట్రాన్ని అమ్ముతరు.. బీఆర్ఎస్ను గెలిపిస్తే అభివృద్ధి
చేస్తారని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆ�
తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత డాక్టర్ చెరుకు సుధాకర్కు అసెంబ్లీ ఎన్నికల్లో కీలక బాధ్యతలు అప్పజెప్పుతూ ఆ పార్టీ నిర్ణయం తీసుకున్నది. సుధాకర్ సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని భావిస్త�
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో నామినేషన్ల ప్రక్రియకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని, ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు నామినేషన్లను స్వీకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ ఆదేశించారు.
ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ఝా కోరారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కమిషనరేట్ పరిధిలోని వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో మాడల్ కోడ్ ఆఫ్ కాండక్�
నోటాకు కూడా ఈ ఎన్నికల్లో తగిన గుర్తు లభించింది. తొలిసారిగా ఎన్నికల సంఘం నోటాకు కూడా గుర్తును కేటాయించింది. కంట్రోల్ యూనిట్లో ఉన్న పోటీలోని అభ్యర్థుల వరుస సంఖ్య చివర 16వ గుర్తుగా నోటా ఉంటున్న విషయం తెలిస