మాదాపూర్ డివిజన్లోని పలు కాలనీల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అరెకపూడి గాంధీ ఆదివారం కాలనీ వాసులతో ఆత్మీయ సమ్మేళ నాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అ
పదేండ్ల పాటు పేదల కోసం పనిచేసిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాలంటే నెలరోజల పాటు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ సూచించారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే సనత్నగర్ నియోజకవర్గం ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కారం అయ్యాయని బీఆర్ఎస్ పార్టీ సనత్నగర్ నియోజకవర్గం అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నా�
కుల మతాలకు అతీతంగా పాలన కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్ వల్లే బీఆర్ఎస్లో భారీ చేరికలు జరుగుతున్నాయని, మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు.
రాజస్థాన్లో మహువా సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్ధి ఓం ప్రకాశ్ హుడ్లా ఓటరుకు డబ్బులిస్తున్న ఓ వీడియో వైరల్గా మారింది. ఓంప్రకాశ్ ఎన్నికల ప్రచారం చేస్తుండగా నీళ్ల బిందెతో వెళుతున్న అమ్మాయి ఆ
తెలంగాణ లో అధికారం కోసం ఆరాటపడుతూ అడ్డగో లు హామీలు, ఆచరణకు సాధ్యం కాని వాగ్దానాలు ఇస్తున్న కాంగ్రెస్, బీజేపీకి ఓట్లేస్తే.. రా ష్ర్టాన్ని ఆగం చేస్తారని, ప్రజలంతా వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని శాసనమండలి చై
CM KCR | ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు ప్రజలు ఎంతో విజ్ఞతతో ఆలోచన చేయాలని, ఏ పార్టీకి ఓటేస్తే రాష్ట్రం బాగుపడుతదో, ఏ అభ్యర్థికి ఓటు వేస్తే బాగా పని చేస్తడో అనేది బాగా ఆలోచించి ఓటు వేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖ�
కేసీఆర్ పాలనలో తెలంగాణ నంబర్వన్ స్థానంలో ఉన్నదని, కొట్లాడి సాధించుకున్న రాష్ట్రం నేడు దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
యాభై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు ఒరగబెట్టిందేమీ లేదని, ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాతే దళితులను ఆదుకోవడానికి సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి, వారికి సమాజంలో మంచి గుర్త�
కమ్మ కులస్తులు తన కుటుంబ సభ్యులేనని, వారి ఏ కష్టం వచ్చినా, ఇబ్బందులు తలెత్తినా అండగా ఉంటానని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కాలికి ముల్లు గుచ్చితే పంటితో తీస్తానన్నారు. కమ్మవారితో తనకు విడదీయల
అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం కోసం కుటుంబ పరివారం జనంలోకి వెళ్తున్నది. ఉమ్మడి గడ్డపై మళ్లీ గులాబీ జెండాను ఎగురవేసేందుకు సమాయాత్తమైంది. ఏదేమైనా మరోసారి సత్తాచాటేందుకు ఎన్నికల సమరాంగణంలోకి దూకింది.
అధిష్టానం 45 మందితో అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించడంతో పార్టీలో అసమ్మతి భగ్గుమన్నది. ఇప్పటికే మొదటి విడుత కేటాయింపులో టికెట్లు దక్కని వారి నుంచి ఆగ్రహజ్వాలలు రగులుతుండగా.. తాజాగా రెండో విడుతతో
అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో యు వత ఓటు హక్కుపై దృష్టి నిలిపింది. కేంద్ర ఎన్నికల కమిషన్ సూచన మేరకు 18 ఏళ్లు నిండిన యువత కొత్తగా ఓటు నమోదును చేసుకున్నది.