అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రిటర్నింగ్ అధికారి కార్యాలయాల్లో చేపట్టే నామినేషన్ ప్ర క్రియకు ఏర్పాట్లు చేయాలని, ఈ ప్రక్రియపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధిక
స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ కంచుకోట అని.. ఇక్కడ ఎగిరేది గులాబీ జెండానేనని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్ధానాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ప్రజలను కోరారు. నర్సంపేట 16వ వార్డులోని కాంగ్రెస్ పార్టీకి చెందిన 40 కుటుంబాలు పెద్ది �
కాంగ్రెస్ అధిష్టానం బేషరతుగా నాకు వరంగల్ పశ్చిమ టికెట్ ఇవ్వాలి.. లేదంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ దెబ్బతినడం ఖాయం’ అని డీసీసీబీ మాజీ చైర్మన్, కాంగ్రెస్ సీనియర�
స్వయంగా సీఎం కేసీఆర్ జనగామ ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో నన్ను మీ వద్దకు పంపించిండు. ఆదరించి.. ఆశీర్వదించి జనగామ ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీకు సేవ చేస్తానని జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజ
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఆపేందుకు ప్రయత్నిస్తున్న రాబందులను ప్రజలు ఇంటికి రానివ్వొదని పశ్చిమ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు.
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్తామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శనివారం పటాన్చెరు పట్టణంలోని జీఎమ్మార్ కన్వెన్షన్ హాల్లో మండల స్థాయి బీఆర్ఎస్ శ్రేణుల సమావేశంల�
రాజస్థాన్ శాసన సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తమను పక్కన పడేశారని, కించపరచే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తూ కొందరు నేతలు ఆ పార్టీని వీడ�
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను నమ్మి మోసపోవద్దని, ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని, మేం పడుతున్న బాధలు మీరు పడొద్దని కర్ణాటక రైతులు తెలంగాణ �
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే ప్రజలు మళ్లీ బీఆర్ఎస్కు పట్టం కట్టాలని బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ర�
అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ ఎక్సైజ్శాఖ ముమ్మరంగా చేపడుతున్నట్టు తనిఖీలను పొరుగు రాష్ర్టాల ఎక్సైజ్ అధికారులు కొనియాడారు. శనివారం తెలంగాణ, కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలకు చెందిన ఎక�
అరవై ఏండ్ల గోసలను తీర్చి అందరినీ అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీనే, అన్ని ఇచ్చింది కూడా బీఅర్ఎస్ పార్టీనే కాబట్టి అందరూ కారు గుర్తుకే ఓటు వేసి తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలబడదామని బీఆర్ఎస్ గ�