క్షేత్రస్థాయిలో ప్రజారోగ్యం కోసం పాటుపడుతున్న ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని సీఐటీయూ నాయకుడు యాస నరేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్కు
ASHA Workers | తెలగాణ ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో ఇవాళ స్థానిక తహసీల్దార్ తిరుమల రావుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఇప్పటివరకు హామీలను అమలు చేయకపోవడం సరికాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
‘రాష్ట్ర ఖజానా మొత్తం ఉద్యోగులకు అప్పగిస్తం.. ఎట్లా పంచాల్నో మీరే చెప్పండి’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ‘పైసా పైసా మొత్తం లెక్క అప్పజెప్త.
MLA Sabitha | మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.
చాలీచాలని జీతాలతో కుటుంబాలు గడవడం కష్టమైంది.. అసెంబ్లీలో మా బాధలు చె ప్పి వేతనాలు పెంచడంతోపాటు మా సమస్యలు పరిష్కరించేలా చూడండి సారూ అంటూ ఆశ కార్యకర్తలు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడుకి తమ బాధలను మొరపెట్టుక�
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గంలోని ఆశ కార్యకర్తలు శుక్రవారం బాన్సువాడలోని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మె ల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటిని ముట్టడించారు.
కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సీఐటీయూ, సీపీఐల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధుల కార్యాలయాలు, ఇండ్లు, తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ఆశ వర్కర్లు ధర్నాలు నిర
‘ఉత్త మాట లు వద్దు... ఉత్తర్వులు జారీ చేయాలి’ అని ఆశ వరర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి సర్కార్ను డిమాండ్ చేశారు. స మస్యలు పరిష్కరించాలని ఆశ వర్కర్లు 17రోజులుగా చేస్తున్న బస్సుజాత యాత్ర శుక�
సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ డీఈఓ కార్యాలయం ఆవరణలో వారం రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఉద్యోగులందరికీ పే స్కేల్ వెంటనే అమలు చేయాలని కోరారు. సమస్యన�
కేసీఆర్ హయాంలో మారుమూల పల్లెల నుంచి పట్టణాల వరకు మెరుగైన వైద్యసేవలు అందాయి. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా కేసీఆర్ ప్రత్యేక చొరవతో వినూత్నమైన పథకాలు ప్రజల దరికి చేర్చారు. ఒకప్పుడు ‘నేను రాను బిడ్డ�
‘మహిళలంటే రేవంత్ సర్కారుకు ఏమాత్రం గౌరవం లేదు.. ఇటీవల లగచర్లలో గిరిజన మహిళా రైతులు, మొన్న ఆశ కార్యకర్తలపై భౌతికదాడులే ఇందుకు నిదర్శనం’ అని కరీంనగర్ జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ మండిపడ్డారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వేతనం రూ.18 వేలకు పెంచడంపై ఆశాకార్యకర్తలు పట్టువీడటం లేదు. అరెస్టులు, బెదిరింపులతో ప్రభుత్వం అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నా తమ పోరాటాన్ని ఆపడం లేదు.