శాంతియుతంగా హైదరాబాద్ అసెంబ్లీ వద్ద ధర్నా చేసేందుకు వెళ్తున్న ఆశా వర్కర్లపై పెట్టిన అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని సీఐటీయూ జూలూరుపాడు మండల నాయకుడు చందర్ రావు డిమాండ్ చేశారు. మంగళవారం సీఐటీయూ
Asha workers | రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా పోలీసులచే అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ఆశ వర్కర్లు రాస్తారోకో నిర్వహించారు.
Asha workers | గ్రామాల్లో ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఆశ వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని తిమ్మాపూర్ మండల కేంద్రంలో రోడ్డెక్కారు.
హక్కుల కోసం పోరుబాట పట్టిన ఆశ కార్యకర్తలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది. వారం పది రోజులుగా నిరసనలు తెలుపుతున్న వారిని అరెస్ట్లతో అణచివేస్తున్నది. తాజాగా హైదరాబాద్ ఆరోగ్య శాఖ కమిషనరేట్ ము
Asha Workers | ఇవాళ సీఐటీయూ ఆధ్వర్యంలో తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్లోని వైద్య ఆరోగ్యశాఖ కమిషనరేట్ వద్ద జరిగే ధర్నాకు వెళ్తున్న ఆశా కార్యకర్తలను తొగుట పోలీసులు అరెస్ట్ చేశారు.
Harish Rao | రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల అరెస్టులను బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం.. అరెస్టు చేసిన వారిని తక్షణం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని మాజీ మంత్రి, సిద్�
తమ సమస్యలను పరిష్కరించాలని, హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు, మధ్యాహ్న భోజన కార్మికులు తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటోంది. ఎన్నికల హామీలను అమలుచేయా�
Asha workers | దేశ ప్రజల సంరక్షణ కోసం జాతీయ ఆరోగ్య మిషన్ పథకాన్ని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు సీఐటీయూ ఆధ్వర్యంలో.. కర్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ తిరుపతికి వినతిపత్రం అందజేశ�
ఆశ వర్కర్లకు కనీస వేతనం రూ.18 వేలు అందించాలని ఆశ వర్కర్ల సంఘం నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి తవిటి వెంకటమ్మ అన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం కట్టంగూర్ ప్రాథమిక ఆరోగ�
పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ ఆశ కార్యకర్తలు డిమాండ్ చేశారు. గురువారం కరీంనగర్ డీఎంహెచ్వో ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, లెప్రసీ సర్వే చేస్తున్న ఆశ కార్యకర్�
ఎన్నికల సమయంలో ఆశ కార్యకర్తల హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ఉదయం ఏడు గంటల నుంచి ఆశ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. అధికారులు ఎవరినీ ప్రధాన గేటు వైపు నుం�