Harish Rao | రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల అరెస్టులను బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం.. అరెస్టు చేసిన వారిని తక్షణం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని మాజీ మంత్రి, సిద్�
తమ సమస్యలను పరిష్కరించాలని, హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు, మధ్యాహ్న భోజన కార్మికులు తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటోంది. ఎన్నికల హామీలను అమలుచేయా�
Asha workers | దేశ ప్రజల సంరక్షణ కోసం జాతీయ ఆరోగ్య మిషన్ పథకాన్ని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు సీఐటీయూ ఆధ్వర్యంలో.. కర్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ తిరుపతికి వినతిపత్రం అందజేశ�
ఆశ వర్కర్లకు కనీస వేతనం రూ.18 వేలు అందించాలని ఆశ వర్కర్ల సంఘం నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి తవిటి వెంకటమ్మ అన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం కట్టంగూర్ ప్రాథమిక ఆరోగ�
పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ ఆశ కార్యకర్తలు డిమాండ్ చేశారు. గురువారం కరీంనగర్ డీఎంహెచ్వో ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, లెప్రసీ సర్వే చేస్తున్న ఆశ కార్యకర్�
ఎన్నికల సమయంలో ఆశ కార్యకర్తల హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ఉదయం ఏడు గంటల నుంచి ఆశ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. అధికారులు ఎవరినీ ప్రధాన గేటు వైపు నుం�
Asha Workers | హక్కుల సాధనకు ఇవాళ మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టరేట్ కార్యాలయ ముట్టడిలో భాగంగా అక్కికిడి వెళ్లనున్న ఆశాలను ముందస్తు అరెస్ట్ చేసారు. దీంతో ఆశా కార్యకర్తలు పోలీస్ స్టేషన్లో బైఠాయించి నిరసన వ్యక్తం �
నిత్యం పేద ప్రజల ఆరోగ్యాలను పర్యవేక్షిస్తున్న ఆశవర్కర్ల జీవితాలు అంధకారంలోకి చేరాయి. అధికారంలోకి రాగానే ఫిక్స్డ్ వేతనం, ఉద్యోగ భద్రత కల్పిస్తామని మాయమాటలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల�
గ్రామాల్లో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందజేస్తున్న ఆశా కార్యకర్తలకు వేతనాలు పెంచుతూ ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే తీర్మానం చేయాలని సిఐటియు జిల్లా నాయకుడు కుందనపల్లి నరేంద్ర ప్రభుత�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ సోమవారం ఉద్యోగులు, కార్మికుల ధర్నాలతో హోరెత్తింది. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, ఆశ్రమాల్లోని కార్మికులు వందలాదిగా తరలివచ్చి కలెక్టరేట్ వ
ASHA workers | తెలంగాణ చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలకు స్థిరమైన వేతనం రూ. 18 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం మహాబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశకార్యకర్తలు ధర్నా నిర్వహ�