Asha workers | ఆందోళనలో పాల్గొన్న ఆశావర్కర్ల పట్ల పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలీసుల ఓవరాక్షన్ వల్ల జరిగిన తోపులాటలో పలువురు ఆశావర్కర్లకు గాయాలయ్యాయి.
ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న ఆశ వర్కర్లను తిమ్మాపూర్ మండలం రేణిగుంట శివారులో టోల్గేట్ వద్ద పోలీసులు అడ్డుకొని ఆదుపులోకి తీసుకొన్నారు.
Asha Workers | చలో హైదరాబాద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారు. బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్; కార్యదర్శి మారయ్యను అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. అలాగే రా�
ఆశా వర్కర్లను అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చలో హైదరాబాద్ చేపట్టినందుకు అదుపులోకి తీసుకు న్న ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో నెలకొన్నది.
Harish Rao | ఎన్నికల సందర్భంగా ఓట్లు దండుకోవడం కోసం అలవిమాలిన హామీలు ఇచ్చి ఇప్పుడు మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) పై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు (BRS Leader), మాజీ మంత్రి హరీష్రావు (Harish Rao) మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ మంగళవారం ఆశా కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు, మానవహారా లు నిర్వహించారు. పెండింగ్లో ఉన్న జీతాలను తక్షణమే చెల�
తాము అధికారంలోకి వస్తే తమ సమస్యలన్నీ పరిష్కరిస్తామని, మెరుగైన వేతనాలిస్తామని, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని అంగన్వాడీ టీచర్లు, ఆశా
కనీస వేతనం రూ.18 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనకు దిగారు. ఇందులో భాగంగా ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయా
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న ఆశ కార్యకర్తల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వారికి రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వ మాజీ విప్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర
వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆశ వర్కర్లు పోరుబాట పట్టారు. శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు, మంత్రుల ఇండ్ల ముట్టడితో కదంతొక్కారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం వేతనం రూ.18 వేలకు �
Asha Workers | తమ డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఇంటిని సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు ముట్టడించారు.
నల్లగొండ గడియారం సెంటర్ వద్ద మండుటెండలో సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు శుక్రవారం నిరసన తెలిపారు. తమ డిమాండ్ల సాధనకై స్థానిక మంత్రి కార్యాలయం ఇందిరా భవన్ ముట్టడికి యత్నించి అక్కడే బైఠాయించారు.
ఆశ కార్యకర్తలు అంటేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చులకనగా చూస్తున్నాయి. ప్రతి 1000 మంది జనాభాకు ఒకరి చొప్పున నియమితులైన వీరికి వేతన స్థిరీకరణ లేకుండాపోయింది. నెలంతా కష్టపడితే రూ.9 వేలు మాత్రమే ఇస్తున్నారు.