హైదరాబాద్ స్థానిక సంస్థల ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రహమత్ బేగ్ను ఆ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఎంఐఎం అభ్యర్థన మేరకు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థికి మద్ద�
ఢిల్లీ అశోక్రోడ్ ప్రాంతంలోని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన ఈ దాడిలో కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇంటి లోపలా..
ప్రధాని నరేంద్రమోదీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీపై రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ తీవ్ర విమర్శలు చేశారు. వాళ్లు ఐదోండ్లకు ఒక్కసారి ఎన్నికలు వచ్చినప్పుడల్ల
ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ఇంటిపై దుండగులు రాళ్ల దాడికిపాల్పడ్డారు. ఢిల్లీలోని అశోకా రోడ్డులో ఉన్న తన ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారని, దీంతో కిటికీల అద�
అదానీ గ్రూప్ అవకతవకలపై నివేదిక వెల్లడించిన హిండెన్బర్గ్ రీసెర్చ్ భారత సంస్ధ అయితే కాషాయ పాలకులు దాని భరతం పట్టేవారని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు.
Owaisi joke on Modi | ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని ఎంఐఎం అధినేత ఒవైసీ గుజరాత్లో ప్రచారం చేస్తున్నారు. నిరుద్యోగానికి సంబంధించి మోదీపై పేల్చిన జోకుతో డానిలిమ్డా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
Asaduddin Owaisi: మజ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీతో పాటు ఇతర పార్టీ నేతలు ప్రయాణిస్తున్న వందేభారత్ రైలుపై దాడి జరిగింది. గుజరాత్ రాజధాని అహ్మాదాబాద్ నుంచి సూరత్ వెళ్తున్న రైలుపై గుర్తు తెలియని వ్�
Owaisi | కర్ణాటకలో త్వరలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో బీజాపూర్లో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంఐఎం నాలుగు