Asaduddin Owaisi | రూ.2వేల నోట్ల ఆర్బీఐ ఉపసంహరించిస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 30 వరకు బ్యాంకుల్లో నోట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ క్రమంలో ఆర్బీఐ చర్యలపై ప్రతిపక్షాలు కేంద్రంపై మండిపడ్డాయ�
Asaduddin Owaisi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Mod)పై మజ్లిస్ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi ) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం మోదీ ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story)ని ఉపయోగించుకుంటున్నారని ఆర�
MP Asaduddin Owaisi | హైదరాబాద్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో మతాన్ని ఆధారంగా చేసుకుని ముస్లింలు రిజర్వేషన్లు పొందడం ల�
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రహమత్ బేగ్ను ఆ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ఎంఐఎం అభ్యర్థన మేరకు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థికి మద్ద�
ఢిల్లీ అశోక్రోడ్ ప్రాంతంలోని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన ఈ దాడిలో కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇంటి లోపలా..
ప్రధాని నరేంద్రమోదీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీపై రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ తీవ్ర విమర్శలు చేశారు. వాళ్లు ఐదోండ్లకు ఒక్కసారి ఎన్నికలు వచ్చినప్పుడల్ల
ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ఇంటిపై దుండగులు రాళ్ల దాడికిపాల్పడ్డారు. ఢిల్లీలోని అశోకా రోడ్డులో ఉన్న తన ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారని, దీంతో కిటికీల అద�
అదానీ గ్రూప్ అవకతవకలపై నివేదిక వెల్లడించిన హిండెన్బర్గ్ రీసెర్చ్ భారత సంస్ధ అయితే కాషాయ పాలకులు దాని భరతం పట్టేవారని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు.