Asaduddin Owaisi: ఇక ఒక్క మసీదును కూడా హిందువుల కోసం వదులుకోమని అసదుద్దీన్ అన్నారు. జ్ఞానవాపి కేసులో న్యాయ పోరాటం చేస్తామన్నారు. అయోధ్యలో ముస్లింలు ప్రార్థనలు చేయలేదని, కానీ జ్ఞానవాపి వద్ద నమాజ్ చేస్
బాబ్రీ మసీదును తమ నుంచి ఒక క్రమ పద్ధతిలో స్వాధీనం చేసుకున్నారన్న ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) వ్యాఖ్యలను విశ్వహిందూ పరిషత్ ఖండించింది.
KCR | తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స అనంతరం బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కోలుకుంటున్నారు. శుక్రవారం ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడింది. వైద్యులు వాకర్ సాయంతో ఆయనను నడిపించారు. ఈ సందర్భంగా
AIMIM | రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కొంత తడబడినా పాతనగరంలోని ఏడు స్థానాలను మజ్లిస్ పార్టీ తిరిగి నిలబెట్టుకున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ఏడు స్థానాల్లో గెలుపొందింది.
తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ తన స్థానాలన్నింటిని తిరిగి నిలబెట్టుకున్నది. 2018 ఎన్నికల్లో ఎంఐఎం 7 స్థానాల్లో గెలుపొందింది. 2023 ఎన్నికల్లో మొత్తం 9 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయగా ఏడ
Asaduddin Owaisi | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) పార్టీకి ‘ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తేహదుల్ ముస్లిమీన్ (AIMIM)’ బహిరంగంగా మద్దతిస్తున్నట్లు కనిపిస్తుందిగా అన్ని మీడియా ప్రతినిధి ప్రశ్నకు ఏఐఎంఐఎం అధ్యక్
Asaduddin Owaisi: రైతు బంధు స్కీమ్ కింద డబ్బులు రైతులకు చేరకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నదని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. రైతు బంధును కాంగ్రెస్ అడ్డుకున్నదని, ఆ స్కీమ్ చాలా ఏళ్ల నుంచి అమలులో ఉం�
Asaduddin Owaisi | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీకి బీ టీమ్గా ఉన్నారనే వ్�