AIMIM MP, Asaduddin Owaisi: తెలంగాణ రాష్ట్రంలో మతఘర్షణలు లేవని, ఈ రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా సాగుతోందని, దేశంలోనే హయ్యెస్ట్ జీడీపీ తెలంగాణలో ఉన్నట్లు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు.
Asaduddin Owaisi | కేంద్ర ప్రభుత్వం చేస్తున్న రాజకీయాల వల్ల దేశానికి హాని కలుగుతుందని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ముస్లిం పట్ల వివక్ష చూపిస్తున్నారని ఓవైసీ ఆగ్�
AIMIM chief Asaduddin Owaisi: విపక్ష పార్టీల భేటీకి తెలంగాణ సీఎంను ఎందుకు ఆహ్వానించలేదని అసదుద్దీన్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ మామూలు వ్యక్తి కాదు అని, దేశ రాజకీయాల్లో ఆయన ముఖ్య పాత్ర పోషిస్తున్నారని ఓవైసీ తె�
Asaduddin Owaisi | రూ.2వేల నోట్ల ఆర్బీఐ ఉపసంహరించిస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 30 వరకు బ్యాంకుల్లో నోట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ క్రమంలో ఆర్బీఐ చర్యలపై ప్రతిపక్షాలు కేంద్రంపై మండిపడ్డాయ�
Asaduddin Owaisi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Mod)పై మజ్లిస్ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi ) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం మోదీ ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story)ని ఉపయోగించుకుంటున్నారని ఆర�
MP Asaduddin Owaisi | హైదరాబాద్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో మతాన్ని ఆధారంగా చేసుకుని ముస్లింలు రిజర్వేషన్లు పొందడం ల�