Asaduddin Owaisi | ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఉత్తరప్రదేశ్లోని హాపూర్లోని జరిగిన హత్యాయత్నం కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకున్నది. కాన్వాయ్పై కాల్పులు జరిపిన నిందితులకు బెయిల్
రాష్ట్రంలో మతసామరస్యాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కొన్ని దుష్టశక్తులు కుట్ర చేస్తున్నాయి. వాటి ఆటలు సాగనివ్వబోం. రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు ఎంతో సంయమనంతో ఆ కుట్రను దీటుగా తిప్పికొడుతున్నారు.
తెలంగాణను అగ్నికి ఆహుతి చేద్దామనుకుంటున్నారా? అంటూ ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బీజేపీని ప్రశ్నించారు. ఒక ఉపఎన్నిక కోసం ఇంత బరితెగించాలా? అని నిలదీశారు.
ఎనిమిదేండ్లుగా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని బీజేపీ కుట్ర పన్నుతున్నదని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. మతం పేరుతో అలజడి సృష్టించి విద్వేషాలు రెచ్చ�
Asaduddin Owaisi | ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నదని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీలోని బీజేపీ ప్రభుత్వం కన్వర్
పాట్నా : ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీకి బిహార్లో గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు బుధవారం ఆర్జేడీలో చేరారు. 2020 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం 20 �
తెలంగాణ, హైదరాబాద్కు టీ హబ్ రెండో దశ మరో కలికితురాయి అని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. టీ హబ్ రెండో దశ ప్రారంభంపై మంగళవారం ఆయన ట్వీట్ చేశారు. దేశంలోనే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతో�