ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం చేపట్టిన అగ్నిపథ్ స్కీంను తక్షణమే రద్దు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు.
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సాయుధ దళాల్లో నాలుగేళ్ల కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ అగ్నిపథ్పై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒ�
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీకి ధన్యవాదాలు చెప్పారు. ఒకవైపు దేశంలో నిరుద్యోగం పెరుగుతుండగా, మరోవైపు వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని పోస్టుల ఖాళీలు లక్షల్లో ఉన్నాయ�
మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజల మధ్య విభజన తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలతో బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ, నవీన్ జిందాల్, మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, హిందూమత ప్రచారకర
న్యూఢిల్లీ : బహిష్కృత బీజేపీ నాయకురాలు నూపుర్ శర్మను అరెస్ట్ చేయాలని పలువురు ముస్లిం మత పెద్దలతో పాటు పలువురు రాజకీయ నేతలు డిమాండ్ చేశారు. మహ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం క
Asaduddin Owaisi | బీజేపీకి చెందిన నాయకులు ప్రధాని మోదీ డిగ్రీ పట్టాకోసం తాజ్మహల్ కింద వెతుకుతున్నారని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) అన్నారు. తాజ్మహల్ నిజానికి ఒక శివాలయమని
ఏ అం శంపై ఏం మాట్లాడాలో కూడా అవగాహన లేని రాహుల్.. తెలంగాణకు ఏం చేస్తారని, కాం గ్రెస్కు ప్రజలు ఎందుకు మద్దతిస్తారని ఎంఐ ఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు
ఏకగ్రీవంగా ఎన్నుకొన్న పాలకమండలి మంత్రి మహమూద్ అలీ శుభాకాంక్షలు హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వక్ఫ్బోర్డు చైర్మన్గా మహ్మద్ మసిఉల్లాఖాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సవాల్ విసిరారు. దమ్ముంటే హైదరాబాద్ లోక్సభ నుంచి బరిలోకి దిగాలని సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో వయనాడ్ నుంచి కూడా ఓడిపోతా�
లౌడ్ స్పీకర్ల తొలగింపు అంశం మహారాష్ట్రలో ఇప్పుడే సద్దు మణిగేలా లేదు. ఔరంగాబాద్లో జరిగిన ర్యాలీలో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. మ�