లౌడ్ స్పీకర్ల తొలగింపు అంశం మహారాష్ట్రలో ఇప్పుడే సద్దు మణిగేలా లేదు. ఔరంగాబాద్లో జరిగిన ర్యాలీలో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. మ�
హైదరాబాద్: అన్ని రాజకీయ పార్టీలు తమ ఓటమిని దాచేందుకు ప్రయత్నిస్తున్నాయని, అందుకే ఈవీఎంలపై వేలెత్తుతున్నాయని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్న�
హిజబ్ వివాదం కాస్త చల్లారిందనే లోపే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన ట్వీట్తో మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. హిజబ్పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. ఇన్షా… ఏదో ఒకరోజ�
Attack on Owaisi Car: ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పుల ఘటనకు సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్లో వివరణ ఇవ్వనున్నారు. ఘటనకు సంబంధించిన