లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికల్లో రెండు పార్టీలతో పొత్తు పెట్టుకున్నట్లు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. యూపీలో బాబు సిం�
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రాను ప్రధాని నరేంద్ర మోదీ సస్పెండ్ చేయరని, ఈ విషయం తనకు ఖచ్చితంగా తెలుసని ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ ఎవరో తనకు తెలియదని ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. శుక్రవారం అజెండా ఆజ్ తక్లో చర్చలో పాల్గొన్న ఆయన బీజేపీకి చెందిన సుధాన్షు త్రివేదితో వాదనకు దిగారు. త�
Rakesh Tikait Comments on Asaduddin Owaisi | ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయిత్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. అసదుద్దీన్, బీజేపీ పార్టీ
Asaduddin Owaisi: వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్,
జైపూర్: ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తమ పార్టీని జాతీయ స్థాయిలో మరింతగా విస్తరించాలని నిర్ణయించారు. మరో నెలన్నర రోజుల్లో రాజస్థాన్లో తమ పార్టీని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. జైపూర�
లక్నో: దేశ విభజనకు కాంగ్రెస్, నాటి నేతలతోపాటు జిన్నా కారణమని ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నేపథ్యంలో మొరాదాబాద్