Asaduddin Owaisi: వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్,
జైపూర్: ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తమ పార్టీని జాతీయ స్థాయిలో మరింతగా విస్తరించాలని నిర్ణయించారు. మరో నెలన్నర రోజుల్లో రాజస్థాన్లో తమ పార్టీని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. జైపూర�
లక్నో: దేశ విభజనకు కాంగ్రెస్, నాటి నేతలతోపాటు జిన్నా కారణమని ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నేపథ్యంలో మొరాదాబాద్
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటమి తప్పదు తెలంగాణలో వెల్లివిరుస్తున్న శాంతి సామరస్యాలు ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి: ఎంపీ అసదుద్దీన్ హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): వచ్చే ఏడాది ఉత్తరప్రదే�
Sunday Funday | ట్యాంక్ బండ్పై ప్రతివారం జరుగుతున్న సండే-ఫండే కార్యక్రమం అద్భుతంగా సాగుతోంది. ఈ క్రమంలో చార్మినార్ వద్ద కూడా ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తే
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్లో నలుగురు రైతులు హత్యకు గురైన లఖింపూర్ ఖేరీని తాను సందర్శిస్తానని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. కేంద్ర మంత్రి కుమారుడి చేతిలో హత్యకు గురైన బాధిత రైతు కుటుంబాలకు సం�
MIM Poster : ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఏర్పాటు చేసిన పోస్టరొకటి ఉత్తరప్రదేశ్లో వివాదానికి దారితీసింది. ‘ఘాజీల భూమిపై గర్జిద్దాం’ అని రాసి ఉన్న పోస్టర్...
లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ బుధవారం స్పష్టం చేశారు. అసెంబ్లీ పోరులో తమ పార్టీ అభ్యర�