హైదరాబాద్: ఉత్తరప్రదేశ్లో నలుగురు రైతులు హత్యకు గురైన లఖింపూర్ ఖేరీని తాను సందర్శిస్తానని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. కేంద్ర మంత్రి కుమారుడి చేతిలో హత్యకు గురైన బాధిత రైతు కుటుంబాలకు సం�
MIM Poster : ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఏర్పాటు చేసిన పోస్టరొకటి ఉత్తరప్రదేశ్లో వివాదానికి దారితీసింది. ‘ఘాజీల భూమిపై గర్జిద్దాం’ అని రాసి ఉన్న పోస్టర్...
లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ బుధవారం స్పష్టం చేశారు. అసెంబ్లీ పోరులో తమ పార్టీ అభ్యర�
లక్నో : యూపీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేసి విజయం సాధిస్తుందని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ధీమా వ్యక్తం చేశారు.2022 అసెంబ్లీ ఎన్నికల్లో యూపీ ముస్లింలు జయకేతనం ఎగురవేస్తారని అన్నారు. అయోధ్య
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)తో పొత్తుకు సిద్ధమని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పదవి ముస్లింకు కేటాయిస
ఎంఐఎం పార్టీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ | అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇట్టేహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధికారిక ట్విట్టర్ ఖాతాను ఆదివారం దుండగులు హ్యాక్ చేశారు. ఖాతా పేరు మార్�