PoK | దేశంలో లోక్సభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఐదువిడుతల ఎన్నికలు పూర్తయ్యాయి. మరో రెండు దశల్లో ఎన్నికలు జరుగాల్సి ఉన్నది. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారాన్ని ఆయా పార్టీలు ముమ్మరం చేశాయి.
రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ (Lok Sabha Elections ) ప్రశాంతంగా కొనసాగుతున్నది. పోలింగ్ ప్రారంభం కాకముందు నుంచే ఓటర్లు క్యూలైన్లలో బారులు తీరారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మాజీ ఉపరా�
Loksabha Elections 2024 | లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ, ఎంఐఎం బంధంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం, పోలీసులు తెంగాణలోని అన్ని పోలింగ్ కేంద్రాలపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. హైదరాబాద్లోని పోలింగ్ బూత్లపైనే ఎందుకు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.
ఆదరించి గెలిపిస్తే నగరాన్ని మరింత అభివృద్ధి పరుస్తానని ఎంఐఎం పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పాత మలక్పేట డివిజన్లోన
నామినేషన్ దాఖలు ప్రక్రియ నగరంలో జోరందుకుంది. పార్లమెంట్ స్థానాలకు పోటీ పడుతున్న అభ్యర్థులు తమ మద్ధతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు.
Asaduddin Owaisi | ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ నామినేషన్ వేశారు. శుక్రవారం ఆయన తన అనుచరులతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయానిక వెళ్లారు. అక్కడ ఎన్నికల రి�
AIMIM to support AIADMK | తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకేకు లోక్సభ ఎన్నికల్లో మద్దతు ఇస్తున్నట్లు ఏఐఎంఐఎం ప్రకటించింది. ఆ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ శనివారం ఈ విషయం తెలిపారు.
లోక్సభ ఎన్నికలతోపాటు
అసలే ఎన్నికల సీజన్, అందులో రంజాన్ మాసం కావడంతో ఇఫ్తార్ విందులతో (Iftar Party) రాజకీయ నాయకులు సందడి చేస్తున్నారు. అయితే హైదరాబాద్లోని పాతబస్తీలో ఏర్పాటు చేసిన ఓ ఇఫ్తార్ పార్టీలో సందట్లో సడేమియా అన్నట్లుగా ద