MLA Rajasingh | మర్డర్లకు ఓల్డ్ సిటీ అడ్డాగా మారిందని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెలలోనే అత్యధికంగా ఓల్డ్ సిటీలో మర్డర్లు జరిగాయని పేర్కొన్నారు.
లోక్సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ‘జై పాలస్తీనా’ అని నినాదం చేసిన హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు న్యాయవాది హరి శంకర్ జైన్ ఫిర్యాదు చేశారు.
లోక్సభలో రెండోరోజు తెలంగాణకు చెందిన 15మంది సభ్యు లు ప్రమాణం స్వీకారం చేశారు. అత్యధిక మంది తెలుగులో ప్రమాణం చే యగా, ఇంగ్లిష్లో కొందరు, ఉర్దూ, హిందీలో ఒక్కొక్కరు ప్రమాణం చేశా రు.
PoK | దేశంలో లోక్సభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఐదువిడుతల ఎన్నికలు పూర్తయ్యాయి. మరో రెండు దశల్లో ఎన్నికలు జరుగాల్సి ఉన్నది. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారాన్ని ఆయా పార్టీలు ముమ్మరం చేశాయి.
రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ (Lok Sabha Elections ) ప్రశాంతంగా కొనసాగుతున్నది. పోలింగ్ ప్రారంభం కాకముందు నుంచే ఓటర్లు క్యూలైన్లలో బారులు తీరారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మాజీ ఉపరా�
Loksabha Elections 2024 | లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ, ఎంఐఎం బంధంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం, పోలీసులు తెంగాణలోని అన్ని పోలింగ్ కేంద్రాలపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. హైదరాబాద్లోని పోలింగ్ బూత్లపైనే ఎందుకు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.
ఆదరించి గెలిపిస్తే నగరాన్ని మరింత అభివృద్ధి పరుస్తానని ఎంఐఎం పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పాత మలక్పేట డివిజన్లోన
నామినేషన్ దాఖలు ప్రక్రియ నగరంలో జోరందుకుంది. పార్లమెంట్ స్థానాలకు పోటీ పడుతున్న అభ్యర్థులు తమ మద్ధతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు.
Asaduddin Owaisi | ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ నామినేషన్ వేశారు. శుక్రవారం ఆయన తన అనుచరులతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయానిక వెళ్లారు. అక్కడ ఎన్నికల రి�