Asaduddin Owaisi | పాకిస్థాన్ ఆక్రమిత జమ్ముకశ్మీర్ (PoJK) లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరుతో సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిన భారత సేనలను, కేంద్ర ప్రభుత్వాన్ని తాను అఖిలపక్ష భేటీ (All party meet) లో అభిన�
సింధూ నదిలో నీరు పారకపోతే రక్తం పారుతుంది అని భారత్ను హెచ్చరిస్తూ పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) అధినేత, మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ చేసిన వ్యాఖ్యలకు ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబా�
Asaduddin Slams Bilawal Bhutto | పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేత బిలావల్ భుట్టో జర్దారీపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్దారు. పాక్ మాజీ ప్రధాని అయిన ఆయన తల్లి బెనజీర్ భుట్టో, ఆ దేశ మాజీ అధ్యక్షుడైన ఆయ�
Asaduddin Owaisi | పహల్గాం దాడిపై ఘటనపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. అతడో జోకర్ అంటూ తీవ్రంగా స్పందించారు. ఓ విలేకరి షాహిద్ అఫ్రిది చేసిన
పహల్గాం దాడికి సంబంధించి నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీలను పిలవకపోవడం పట్ల ఏఐఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
All party meet | అఖిలపక్ష సమావేశంపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని ఆయన తప్పుపట్టారు. ఉగ్రవాదంపై తీసుకోబోయే నిర్ణయం దేశ ప్రజలందరికీ సంబంధించినదని, అలాంటి సమావేశానికి కొన్ని పార్టీలను మాత్రమే ఆహ్వానించడం అప్రజాస�
All Party Meet | జమ్ముకశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మరణించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గురువారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. అయితే అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎంతో సహా పలు ప్రాంతీయ, జాతీయ ప�
పార్లమెంట్లో పాలస్తీనాను కీర్తించి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ యూపీలోని బరేలీకి చెందిన స్థానిక కోర్టు ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి సమన్లు జారీ చేసింది.
Asaduddin Owaisi | మతపరమైన కట్టడాలను సర్వే చేయాలనీ, కూల్చివేయాలన్న వాదనలపై ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటును తవ్వి ఏదన్నా దొరికితే అది నాదే అవుతుందా? అని ప్రశ్నించా
Jagadish Reddy | ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీని(Asaduddin Owaisi) ముస్లిం సోదరులే పట్టించుకోరు. ఆయన గురించి మాట్లాడితే టైం వేస్ట్ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy) అన్నారు.
Asaduddin Owaisi | ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత బాబా సిద్ధిఖీ మృతిపట్ల ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంతాపం ప్రకటించారు.
హైడ్రా కూల్చివేతలపై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) మరోసారి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. కొన్ని ప్రభుత్వ భవనాలను ఎఫ్టీఎల్లో కట్టారు.. వాటిని కూల్చేస్తారా అని ప్రశ్నించారు.
Asaduddin Owaisi | హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలంటూ హైడ్రా కూల్చివేస్తున్నది. సినీ నటుడు నాగార్జునకు చెందిన మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్తో పాటు ప్రొ కబడ్డీ లీగ్ ఓనర్ అనుపమ, కావేరి �