Asaduddin Owaisi | అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) బీహార్ (Bihar) లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో ఓటర్ లిస్టు (Voter list) ను సవరించాలని నిర్ణయించడంపై ఏఐఎంఐఎం (AIMIM) పార్టీ అధ్యక్షుడ�
Asaduddin Owaisi | సంగారెడ్డి జిల్లాలోని సిగాచీ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించి పెద్ద సంఖ్యలో కార్మికులు, ఉద్యోగులు మరణించిన ఘటనపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. అదొక దురదృష్టకరమైన ఘటన అని ఆవేద
Owaisi | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను నోబెల్ శాంతి పురస్కారానికి పాకిస్తాన్ సిఫారసు చేయడంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య వివాదంలో అమెరికా ప్రవేశించడంపై తీవ్రస
Asaduddin Owaisi: భారత్లో 24 కోట్ల మంది ముస్లింలు గర్వంగా జీవిస్తున్నారని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. భారత్లో ఎంతో మంది ఇస్లామిక్ పండితులు ఉన్నట్లు ఆయన చెప్పారు. సౌదీ అరేబియా వెళ్లిన ఎంపీల బృందం త�
Asaduddin Owaisi | హైదరాబాద్,(నమస్తే తెలంగాణ) : మతాన్ని అడ్డం పెట్టుకొని భారత్పై ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతున్న పాకిస్థాన్కు అసలు ఇస్లాం పదాన్ని ఉచ్ఛరించే అర్హత కూడా లేదని ఏఐఎంఐఎం అధినేత అసద్దీన్ ఒవైసీ ధ్వజమెత్త�
Asaduddin Owaisi | హైదరాబాద్ : అమాయకులను, చిన్నపిల్లలను చంపే పాకిస్తాన్కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదు అని హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Asaduddin Owaisi | పాకిస్థాన్ ఆక్రమిత జమ్ముకశ్మీర్ (PoJK) లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరుతో సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిన భారత సేనలను, కేంద్ర ప్రభుత్వాన్ని తాను అఖిలపక్ష భేటీ (All party meet) లో అభిన�
సింధూ నదిలో నీరు పారకపోతే రక్తం పారుతుంది అని భారత్ను హెచ్చరిస్తూ పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) అధినేత, మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ చేసిన వ్యాఖ్యలకు ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబా�
Asaduddin Slams Bilawal Bhutto | పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేత బిలావల్ భుట్టో జర్దారీపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్దారు. పాక్ మాజీ ప్రధాని అయిన ఆయన తల్లి బెనజీర్ భుట్టో, ఆ దేశ మాజీ అధ్యక్షుడైన ఆయ�
Asaduddin Owaisi | పహల్గాం దాడిపై ఘటనపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. అతడో జోకర్ అంటూ తీవ్రంగా స్పందించారు. ఓ విలేకరి షాహిద్ అఫ్రిది చేసిన
పహల్గాం దాడికి సంబంధించి నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీలను పిలవకపోవడం పట్ల ఏఐఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
All party meet | అఖిలపక్ష సమావేశంపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని ఆయన తప్పుపట్టారు. ఉగ్రవాదంపై తీసుకోబోయే నిర్ణయం దేశ ప్రజలందరికీ సంబంధించినదని, అలాంటి సమావేశానికి కొన్ని పార్టీలను మాత్రమే ఆహ్వానించడం అప్రజాస�
All Party Meet | జమ్ముకశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మరణించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గురువారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. అయితే అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎంతో సహా పలు ప్రాంతీయ, జాతీయ ప�