ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సరికొత్త సాంకేతిక విప్లవం. ఇలాంటి ఏఐ పాఠాలను విద్యాశాఖ సర్కారు బడుల్లోని విద్యార్థులకు పరిచయం చేయనున్నది. సంబంధించిన పాఠాలను టీచర్ల చేత చెప్పించనున్నది.
కృత్రిమ మేధ కారణంగా రాబోయే రోజుల్లో ఎన్నో రంగాల్లో ఉద్యోగాలు పోతాయని ప్రచారం జరుగుతున్న వేళ మూడు వృత్తులకు మాత్రం ఈ ఆటోమేషన్ ముప్పు తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడ�
AI Teaching Center | రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలోని కొత్తపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోధనా కేంద్రం ప్రారంభమైంది. ఈ ఏఐ టీచింగ్ సెంటర్ను ఎఫ్ఎల్ఎన్ లెర్నింగ్ ల్యాబ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో పోటీ పెరగడంతో కొత్త మోడళ్ల రాక ఎక్కువైంది. ఈ క్రమంలో చైనా సెర్చింజన్ దిగ్గజం ‘బైదూ’ తాజాగా రెండు కొత్త ఏఐ మోడళ్లను ఆవిష్కరించింది. ఎర్నీ 4.5, ఎక్స్1 పేరుతో ఈ చాట్బా�
AI course | నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు అర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ (Artificial Intelligence - AI) కోర్సును బోధించాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా విద్యా�
ప్రస్తుతం ప్రపంచాన్ని శాసించే దిశగా పయనిస్తున్న అత్యాధునిక సాంకేతికత కృత్రిమ మేధ (AI) యుగంలో జీవిస్తున్నాం. ఈ మధ్యకాలంలో విడుదలవుతున్న దాదాపు ప్రతి సాధనం (సాఫ్ట్వేర్) ఏఐ వెర్షన్ను అందిస్తూ ప్రస్తుత పో�