నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత చలాన్లు జారీ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొదటగా నిజామాబాద్ నగర వ్యాప్తంగా అన్ని కూడళ్లలో ఏఐ ఆధారిత కెమెరాల బిగింపునకు
టెస్లా, ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల మధ్య ఎక్స్ వేదికగా జరిగిన వాడివేడి చర్చ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఓపెన్ఏఐకి చెందిన లేటెస్ట్ ఏఐ మోడల్ జీపీటీ-5 ఇప్పుడు మైక్రోసాఫ�
Harsh Goenka | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence-AI) ఇప్పుడు ప్రైవేటు రంగాల్లోని ఉద్యోగుల్లో భయం రేపుతోంది. అందుకే ఎక్కడ చూసినా ఏఐ గురించే చర్చ జరుగుతోంది. ఏఐ రాకతో ఉద్యోగాలు పోతాయని కొందరు నిపుణులు అంటుండగా, ఉద�
స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నిషియన్ అభ్యర్థులకు తెలంగాణ మెడికల్ రిక్రూట్మెంట్ శుభవార్త చెప్పింది. ఈ వారం చివరలో స్టాఫ్ నర్స్ మెరిట్ లిస్ట్ విడుదల కానున్నది. మరో రెండ్రోజుల్లో ల్యాబ్ టెక్నిషియ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హవా, లేఆఫ్ల భయం, ట్రంప్ టెంపరితనం తదితర అనేక భయాందోళనలు పట్టిపీడిస్తున్నా విద్యార్థులు వీటిని లెక్కచేయడం లేదు. తమ దారి బీటెక్ దారే అంటున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో�
త్వరలో కృత్రిమ మేధ (ఏఐ) తన సొంత భాషను తయారుచేసుకుంటుందని, ఏఐని సృష్టించిన మానవులు సైతం ఆ భాషను అర్థం చేసుకోలేరని ఏఐ పితామహుడు, నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ శాస్త్రవేత్త జెఫ్రీ హింటన్ హెచ్చరించారు.
Artificial Intelligence | రెస్టారెంట్కు వెళ్లి ఏ ఫుడ్ ఐటమ్ ఆర్డర్ ఇవ్వాలో తేల్చుకోలేక బుర్ర బద్ధలు కొట్టుకుంటున్నారా? గిఫ్ట్ షాపుకెళ్లి ఏం కొనాలో తికమకపడుతున్నారా? ఈ సమస్య మీ ఒక్కకరిదే కాదు..ప్రస్తుతం దేశంలో అత్యధ
ఫోన్లో యాప్లే కాదు.. వెబ్ విహారానికి వాడే బ్రౌజర్లు కూడా ఏఐ సపోర్ట్తో ముందుకొస్తున్నాయి. బ్రౌజింగ్లోనూ వినూత్నమైన ఫీచర్స్ పరిచయం అవుతున్నాయి. మైక్రోసాఫ్ట్ ‘కోపైలట్' ఇలాంటి ఫీచరే! మనం బ్రౌజర్ వా
కృత్రిమ మేధ (ఏఐ) పితామహుడు జెఫ్రీ హింటన్ భారీ టెక్ కంపెనీల అధినేతలపై అసహనం వ్యక్తం చేశారు. ఈ నెల 24న ప్రసారమైన ‘వన్ డెసిషన్' పాడ్కాస్ట్లో ఆయన మాట్లాడుతూ, పెద్ద కంపెనీల్లోని చాలా మంది ప్రముఖులు ఏఐ వల్ల �
TCS : కృత్రిమ మేధ (AI) రాకతో ప్రయోజనాల సంగతి ఏమోగానీ ఐటీ ఉద్యోగాలపై దీని ప్రభావం మాత్రం గట్టిగానే పడుతోంది. ఏఐ పుణ్యమాని ఇప్పటికే పలు దిగ్గజ సంస్థలు తమ స్టాఫ్ను తగ్గించుకుంటున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసె
మైక్రోసాఫ్ట్లో ఉద్యోగుల కోత 2025లో తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 15,000 మందికి పైగా ఉద్యోగులపై వేటుపడింది. ఈనెల ప్రారంభంలో సంస్థ దాదాపు 9,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన నేపథ్యంలో నిర్ణయంపై మ�