కృత్రిమ మేధ లేదా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (క్లుప్తంగా ఏఐ) ఇటీవలి కాలంలో జనోపయోగంలోకి వచ్చిన అత్యాధునిక సాంకేతికత. సాంఘిక మాధ్యమాల్లో వింత వింత ఫొటోలు, వీడియోల రూపంలో ఇది వినోదం కలిగిస్తున్నది.
రానున్న కాలంలో కృత్రిమ మేధ(ఏఐ) వల్ల సంభవించే దుష్పరిణామాలపై మైక్రోసాప్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆందోళన వ్యక్తం చేశారు. గడచిన 100 సంవత్సరాలలో ప్రజలు ఎన్నడూ చూ�
Artificial Intelligence | జీవితంలోని అన్ని అంశాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావితం చేస్తోందని సింగరేణి కాలరీస్ కంపెనీ సీఎండీ ఎన్. బలరాం అన్నారు. ఈ సాంకేతిక విపల్వం పట్ల వ్యతిరేక ధోరణి మాని దాన్ని సమర్థంగా, బాధ్యత
AI Video | ఎప్పుడూ సీరియస్ లుక్స్, సంచలన నిర్ణయాలతో ప్రపంచ దేశాలకు వణుకుపుట్టించే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. భారత్లో రైతుగా మారితే ఎలా ఉంటుందో ఊహించుకోండి.
ప్రముఖ నిర్మాత దిల్రాజు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొడక్ట్ కంపెనీని ప్రారంభించారు. క్వాంటమ్ ఏఐ గ్లోబల్ సంస్థతో కలిసి ఆయన ఈ సంస్థకు శ్రీకారం చుట్టారు. ఈ కంపెన�
మనిషి ఎనిమిది గంటలు పనిచేస్తే.. ఏఐ (కృత్రిమ మేధ) నిర్విరామంగా పనిచేసే సామర్థ్యం కలిగి ఉన్నది. దీంతో ఆయా రంగాల్లో ఏఐ ప్రాధాన్యత, వాడకం అనూహ్యంగా పెరిగిపోయింది.
కృత్రిమ మేథ (ఏఐ) టెక్నాలజీ వైద్య రంగంలోనూ సంచలనంగా మారింది. ఐవీఎఫ్ (కృత్రిమ గర్భధారణ)లో ఏఐ సాయంతో ప్రపంచంలోనే తొలి శిశువు జననం మెక్సికోలో జరిగింది. న్యూయార్క్, మెక్సికో వైద్యుల బృందం చేపట్టిన పూర్తి ఆటో�
ఆధునిక సాంకేతికతల్లో ఒకటైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) శరవేగంగా పురోగమిస్తున్నది. భవిష్యత్తులో ఈ సాంకేతిక పరిజ్ఞానం మానవాళి మనుగడకే ప్రమాదకరంగా మారుతుందన్న భయాందోళనలు చాలా కాలం నుంచి వినిపిస్తు�
మన దేశ స్టార్టప్ కంపెనీల పని సంస్కృతి, విలువల గురించి జరుగుతున్న చర్చలోకి ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా అడుగు పెట్టారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్, ‘ఇన్ఫోసిస్' ఎన్ఆర్ నారాయ�
ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) మార్కెట్ విలువ 2033 నాటికి 4.8 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఇది ఇంచుమించు జర్మనీ ఆర్థిక వ్యవస్థ పరిమాణంతో సమానం.
రానున్న ఐదేండ్లలో మొత్తం కోడింగ్లో 95 శాతం కృత్రిమ మేధ (ఏఐ) రాసినదే అవుతుందని మైక్రోసాఫ్ట్ సీటీఓ కెవిన్ స్కాట్ చెప్పారు. అత్యంత రొటీన్, లైన్-బై-లైన్ కోడింగ్ ఇక మాన్యువల్గా జరగదన్నారు. సంక్లిష్టమై�
విమర్శను స్వీకరించటానికి సిద్ధంగా లేని బీజేపీ లాంటి పార్టీ పాలిస్తున్న మన దేశంలో గ్రోక్ సంచలనం రేపుతున్నది. క్రికెట్, సినిమాలు, రాజకీయాలు ఇలా ఏ అంశమైనా తనదైన శైలిలో సమాధానాలు చెప్తున్నది. ముఖ్యంగా బీజ
ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఒకటైన వ్యాన్గార్డ్ కంపెనీ..దేశంలో తొలిసారిగా హైదరాబాద్లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ)ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది.