ఆధునిక సాంకేతికతల్లో ఒకటైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) శరవేగంగా పురోగమిస్తున్నది. భవిష్యత్తులో ఈ సాంకేతిక పరిజ్ఞానం మానవాళి మనుగడకే ప్రమాదకరంగా మారుతుందన్న భయాందోళనలు చాలా కాలం నుంచి వినిపిస్తు�
మన దేశ స్టార్టప్ కంపెనీల పని సంస్కృతి, విలువల గురించి జరుగుతున్న చర్చలోకి ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా అడుగు పెట్టారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్, ‘ఇన్ఫోసిస్' ఎన్ఆర్ నారాయ�
ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) మార్కెట్ విలువ 2033 నాటికి 4.8 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఇది ఇంచుమించు జర్మనీ ఆర్థిక వ్యవస్థ పరిమాణంతో సమానం.
రానున్న ఐదేండ్లలో మొత్తం కోడింగ్లో 95 శాతం కృత్రిమ మేధ (ఏఐ) రాసినదే అవుతుందని మైక్రోసాఫ్ట్ సీటీఓ కెవిన్ స్కాట్ చెప్పారు. అత్యంత రొటీన్, లైన్-బై-లైన్ కోడింగ్ ఇక మాన్యువల్గా జరగదన్నారు. సంక్లిష్టమై�
విమర్శను స్వీకరించటానికి సిద్ధంగా లేని బీజేపీ లాంటి పార్టీ పాలిస్తున్న మన దేశంలో గ్రోక్ సంచలనం రేపుతున్నది. క్రికెట్, సినిమాలు, రాజకీయాలు ఇలా ఏ అంశమైనా తనదైన శైలిలో సమాధానాలు చెప్తున్నది. ముఖ్యంగా బీజ
ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఒకటైన వ్యాన్గార్డ్ కంపెనీ..దేశంలో తొలిసారిగా హైదరాబాద్లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ)ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సరికొత్త సాంకేతిక విప్లవం. ఇలాంటి ఏఐ పాఠాలను విద్యాశాఖ సర్కారు బడుల్లోని విద్యార్థులకు పరిచయం చేయనున్నది. సంబంధించిన పాఠాలను టీచర్ల చేత చెప్పించనున్నది.
కృత్రిమ మేధ కారణంగా రాబోయే రోజుల్లో ఎన్నో రంగాల్లో ఉద్యోగాలు పోతాయని ప్రచారం జరుగుతున్న వేళ మూడు వృత్తులకు మాత్రం ఈ ఆటోమేషన్ ముప్పు తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడ�
AI Teaching Center | రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలోని కొత్తపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోధనా కేంద్రం ప్రారంభమైంది. ఈ ఏఐ టీచింగ్ సెంటర్ను ఎఫ్ఎల్ఎన్ లెర్నింగ్ ల్యాబ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో పోటీ పెరగడంతో కొత్త మోడళ్ల రాక ఎక్కువైంది. ఈ క్రమంలో చైనా సెర్చింజన్ దిగ్గజం ‘బైదూ’ తాజాగా రెండు కొత్త ఏఐ మోడళ్లను ఆవిష్కరించింది. ఎర్నీ 4.5, ఎక్స్1 పేరుతో ఈ చాట్బా�