కృత్రిమ మేధ (ఏఐ)ను పరిమితికి మించి వాడితే.. మెదడుపై ప్రతికూల ప్రభావం చూపుతుందట. దీర్ఘకాలంలో మనిషి ఆలోచనా శక్తి తగ్గిపోయే ప్రమాదం కూడా ఉన్నదట. అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిర్వ�
‘ఇంట్లో ఫ్రిజ్ పాతబడిపోయింది... వీలు చూసుకుని డబుల్ డోర్ తీసుకోవాలి’ అని శ్రీమతి సరదాపడింది. ‘మోకాళ్లు నొప్పులు పెడుతున్నాయి. బయటికి వెళ్తే ఏదన్నా ఆయింట్మెంట్ తీసుకురా’ అంటూ తండ్రి ఆదేశం.
ఎన్ని రకాలుగా ఇన్స్టాంట్ మెసేజ్ సర్వీసులు వచ్చినా.. ఇ-మెయిల్స్కు ఉన్న ప్రాధాన్యం తగ్గలేదు. ఇప్పటికీ సామాన్యుడి నుంచి కార్పొరేట్ సంస్థల సీఈవో వరకు మెయిల్ సర్వీసుల్నే అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలక
లక్షలాది వీడియోల్లో మనమెక్కడ ఉన్నామో కనిపెట్టడం కృత్రిమ మేధ (ఏఐ)కి చిటికెలో పని. కానీ, ఆ వీడియోలో మనం ఆనందంగా ఉన్నామా? విచారంగా ఉన్నామా?అసలు ఎందుకు అలా ఉన్నామో కనిపెట్టేది ఒక్కరే. అది తోటిమనిషి. అయితే, ఇది ఇ�
లైఫ్సైన్సెస్ రంగంలోనూ కృత్రిమ మేధస్సు (ఏఐ) శరవేగంగా విస్తరిస్తోంది. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా పొంచి ఉన్న ప్రాణాంతక వ్యాధులను జన్యు శాస్త్రం సాయంతో నిర్మూలించే అధ్యయనంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజె�
‘రోబో’లో వశీకరణ్ చేసిన యంత్రుడు.. సనకు పాఠాలు చెప్పాడు. బోరా మార్చిన చిట్టి రోబో ఆయనకే గుణపాఠం చెప్పింది. కానీ, ఉత్తర్ప్రదేశ్కు చెందిన ఓ ఉపాధ్యాయుడు చేసిన మరమని‘షి’ పిల్లలకు బుద్ధిగా పాఠాలు చెబుతున్న�
ఉద్యోగ మార్కెట్ను వేగంగా మార్చేస్తున్న కృత్రిమ మేధ (ఏఐ-ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) నుంచి జనరేషన్ జెడ్ ఊహించని సవాళ్లను ఎదుర్కొంటున్నది. ముఖ్యంగా మధ్యతరగతి యువత కెరీర్కు ఎంతగానో దోహదం చేసే సంప్రదా
క్లౌడ్ కంప్యూటింగ్.. బిగ్ డాటా అనాలసిస్.. ఏఐఎంఎల్, బయో మెడికల్ ఇంజినీరింగ్. ఈ కోర్సులన్నీ బీటెక్లో ఉండేవే. ఇంటర్ పూర్తయిన తర్వాత ఈ కోర్సుల్లో చేరే అవకాశముంటుంది. కానీ ఇక నుంచి ఇంటర్మీడియట్ స్థాయ�
రోజులు మారిపోయాయి. ఒకప్పటితో పోల్చితే మదుపరులకు పెట్టుబడికున్న అవకాశాలూ పెరిగిపోయాయి. సంప్రదాయ పెట్టుబడుల స్థానంలో ఇప్పుడు హైటెక్ పెట్టుబడులు వస్తున్నాయి.
మీ ఫోన్లో స్టోరేజ్ తక్కువగా ఉందా? ల్యాప్టాప్, డెస్క్టాప్, ఐఫోన్, ఆండ్రాయిడ్.. ఇలా అన్నిటికీ ఓటీజీ డ్రైవ్ వాడుకోవాలని ఉందా? అలాంటి సమయాల్లో మీకు చక్కగా ఉపయోగపడేది ఈవీఎం ఎన్స్టోర్ 4-ఇన్-1 ఓటీజీ ఫ్�
2025’ శీర్షికతో విడుదలైన ఈ నివేదిక ప్రకారం, టెక్ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున మార్పులు జరుగుతున్నాయి. కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వారిని ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల్లో నియమించుకోవడం తగ్గిపోతున్నది.
ప్రపంచ పారిశ్రామిక స్వరూపాన్ని సమూలంగా మార్చేస్తున్న కృత్రిమ మేధస్సు (ఏఐ) రానున్న ఐదేండ్లలో మరిన్ని ఉద్యోగాలను దెబ్బతీయడం ఖాయమని గూగుల్ ‘డీప్మైండ్' సీఈవో డెమిస్ హస్సాబిస్ అభిప్రాయపడ్డారు. ఈ సవాళ్
సౌదీ అరేబియాలో ప్రపంచంలోనే మొట్టమొదటి కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత డాక్టర్ క్లినిక్ ప్రారంభమైంది. చైనాలోని మెడికల్ టెక్నాలజీ సంస్థ సైనీ ఏఐ, సౌదీ ఆరోగ్య సంస్థ అల్మూసా హెల్త్ గ్రూప్ కలిసి ఈ ప్రయోగాత్మక కార�