లైఫ్సైన్సెస్ రంగంలోనూ కృత్రిమ మేధస్సు (ఏఐ) శరవేగంగా విస్తరిస్తోంది. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా పొంచి ఉన్న ప్రాణాంతక వ్యాధులను జన్యు శాస్త్రం సాయంతో నిర్మూలించే అధ్యయనంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజె�
‘రోబో’లో వశీకరణ్ చేసిన యంత్రుడు.. సనకు పాఠాలు చెప్పాడు. బోరా మార్చిన చిట్టి రోబో ఆయనకే గుణపాఠం చెప్పింది. కానీ, ఉత్తర్ప్రదేశ్కు చెందిన ఓ ఉపాధ్యాయుడు చేసిన మరమని‘షి’ పిల్లలకు బుద్ధిగా పాఠాలు చెబుతున్న�
ఉద్యోగ మార్కెట్ను వేగంగా మార్చేస్తున్న కృత్రిమ మేధ (ఏఐ-ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) నుంచి జనరేషన్ జెడ్ ఊహించని సవాళ్లను ఎదుర్కొంటున్నది. ముఖ్యంగా మధ్యతరగతి యువత కెరీర్కు ఎంతగానో దోహదం చేసే సంప్రదా
క్లౌడ్ కంప్యూటింగ్.. బిగ్ డాటా అనాలసిస్.. ఏఐఎంఎల్, బయో మెడికల్ ఇంజినీరింగ్. ఈ కోర్సులన్నీ బీటెక్లో ఉండేవే. ఇంటర్ పూర్తయిన తర్వాత ఈ కోర్సుల్లో చేరే అవకాశముంటుంది. కానీ ఇక నుంచి ఇంటర్మీడియట్ స్థాయ�
రోజులు మారిపోయాయి. ఒకప్పటితో పోల్చితే మదుపరులకు పెట్టుబడికున్న అవకాశాలూ పెరిగిపోయాయి. సంప్రదాయ పెట్టుబడుల స్థానంలో ఇప్పుడు హైటెక్ పెట్టుబడులు వస్తున్నాయి.
మీ ఫోన్లో స్టోరేజ్ తక్కువగా ఉందా? ల్యాప్టాప్, డెస్క్టాప్, ఐఫోన్, ఆండ్రాయిడ్.. ఇలా అన్నిటికీ ఓటీజీ డ్రైవ్ వాడుకోవాలని ఉందా? అలాంటి సమయాల్లో మీకు చక్కగా ఉపయోగపడేది ఈవీఎం ఎన్స్టోర్ 4-ఇన్-1 ఓటీజీ ఫ్�
2025’ శీర్షికతో విడుదలైన ఈ నివేదిక ప్రకారం, టెక్ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున మార్పులు జరుగుతున్నాయి. కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వారిని ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల్లో నియమించుకోవడం తగ్గిపోతున్నది.
ప్రపంచ పారిశ్రామిక స్వరూపాన్ని సమూలంగా మార్చేస్తున్న కృత్రిమ మేధస్సు (ఏఐ) రానున్న ఐదేండ్లలో మరిన్ని ఉద్యోగాలను దెబ్బతీయడం ఖాయమని గూగుల్ ‘డీప్మైండ్' సీఈవో డెమిస్ హస్సాబిస్ అభిప్రాయపడ్డారు. ఈ సవాళ్
సౌదీ అరేబియాలో ప్రపంచంలోనే మొట్టమొదటి కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత డాక్టర్ క్లినిక్ ప్రారంభమైంది. చైనాలోని మెడికల్ టెక్నాలజీ సంస్థ సైనీ ఏఐ, సౌదీ ఆరోగ్య సంస్థ అల్మూసా హెల్త్ గ్రూప్ కలిసి ఈ ప్రయోగాత్మక కార�
వేగంగా మారుతున్న సాంకేతిక యుగంలో కృత్రిమ మేధస్సు విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు దారి చూపుతోంది. ఈ మార్పుల దిశగా ముందడుగు వేసిన మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యా పద్ధతుల్లో ఏఐని సమర్థవంతంగా సమన్వయం చ�
వైద్యరంగంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం క్రమంగా పెరుగుతున్నది. దీని సాయంతో వ్యక్తు ల బయోలాజికల్ ఏజ్తోపాటు క్యాన్స ర్ రోగుల జీవిత కాలం ఎంత ఉన్నదో తెలుసుకోవచ్చని అమెరికాకు చెందిన ‘మాస్ జనరల్ బ్రిగమ
ఒకప్పుడు కేవలం కాల్స్ చేయడానికి, మెసేజ్లు పంపడం కోసమే ఫోన్ వాడేవాళ్లం. ఇప్పుడు.. అదే ఫోన్ కంటెంట్ సృష్టిస్తున్నది. మన పనులన్నీ చకచకా చేసేస్తున్నది. మన రోజువారీ జీవితాన్ని ప్రపంచంతో ముడివేస్తున్నది. �
నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టేస్తుందని నానుడి. ఈ డిజిటల్ యుగంలో అబద్ధం రోడ్డెక్కక ముందే.. పుకార్లు సోషల్ మీడియాలో కోడై కూస్తున్నాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సామ�
వ్యవసాయంలో కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వినియోగంపై ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాల యం, బిట్స్ పిలానీ మధ్య శుక్రవారం అవగాహన ఒప్పందం కుదిరింది.
ఫోక్స్వ్యాగన్.. మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేయడానికి సిద్ధమైంది. సింగిల్ చార్జింగ్తో 1,000 కిలోమీటర్లు ప్రయాణించే ఈ మాడల్ను చైనాలోని షాంఘైలో జరుగుతున్న ఆటోలో ప్రదర్శించింది.