ఫోన్లో యాప్లే కాదు.. వెబ్ విహారానికి వాడే బ్రౌజర్లు కూడా ఏఐ సపోర్ట్తో ముందుకొస్తున్నాయి. బ్రౌజింగ్లోనూ వినూత్నమైన ఫీచర్స్ పరిచయం అవుతున్నాయి. మైక్రోసాఫ్ట్ ‘కోపైలట్' ఇలాంటి ఫీచరే! మనం బ్రౌజర్ వా
కృత్రిమ మేధ (ఏఐ) పితామహుడు జెఫ్రీ హింటన్ భారీ టెక్ కంపెనీల అధినేతలపై అసహనం వ్యక్తం చేశారు. ఈ నెల 24న ప్రసారమైన ‘వన్ డెసిషన్' పాడ్కాస్ట్లో ఆయన మాట్లాడుతూ, పెద్ద కంపెనీల్లోని చాలా మంది ప్రముఖులు ఏఐ వల్ల �
TCS : కృత్రిమ మేధ (AI) రాకతో ప్రయోజనాల సంగతి ఏమోగానీ ఐటీ ఉద్యోగాలపై దీని ప్రభావం మాత్రం గట్టిగానే పడుతోంది. ఏఐ పుణ్యమాని ఇప్పటికే పలు దిగ్గజ సంస్థలు తమ స్టాఫ్ను తగ్గించుకుంటున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసె
మైక్రోసాఫ్ట్లో ఉద్యోగుల కోత 2025లో తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 15,000 మందికి పైగా ఉద్యోగులపై వేటుపడింది. ఈనెల ప్రారంభంలో సంస్థ దాదాపు 9,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన నేపథ్యంలో నిర్ణయంపై మ�
కృత్రిమ మేధ (ఏఐ)తో వచ్చే ఇబ్బందులు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. బ్రౌజర్ బేస్డ్ ఏఐ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్లాట్ఫాం రెప్లిట్కు చెందిన అటానమస్ కోడింగ్ అసిస్టెంట్ ఓ కంపెనీ డాటాబేస్న�
కృత్రిమ మేధస్సు (ఏఐ) నేడు సమాజ పురోభివృద్ధికే కాకుండా వినాశనానికి కూడా దోహదపడుతున్నదని ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అప్రమత్తంగా ఉండాలని అత్యంత ఆధు�
మా నవ మేధస్సుకు ప్రత్యామ్నాయం లేదని నాస్కామ్ పూర్వ అధ్యక్షుడు డాక్టర్ కిరణ్ కార్నిక్ పేర్కొన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని గీతం డీ మ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ క్యాంపస్�
అన్నిరంగాల్లో తనదైన ముద్రవేస్తున్న కృత్రిమ మేధ.. మహిళలకూ అండగా నిలుస్తున్నది. కార్యాలయాల్లో వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తున్నది. సమస్యను గుర్తించడం, నిరోధించడంతోపాటు పరిష్కరించడంలోనూ సాయపడుతున్నది. ఏ�
ఆంధ్ర రాజకీయ నాయకులను చూస్తే ఆశ్చర్యమేస్తుంది. వారి ఒక చర్య వల్ల కలిగిన ఆశ్చర్యం నుంచి తేరుకోకుండానే మనల్ని ఇంకా ఆశ్చర్యపరిచే పని ఇంకోటి చేస్తారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చూడండి. మొదటిసార�
దేశంలో అల్పాదాయ వర్గాల అవసరాలకు క్రెడిట్ కార్డులే దిక్కవుతున్నాయి. నెలకు రూ.50 వేల కంటే తక్కువ సంపాదిస్తున్న ఉద్యోగుల్లో దాదాపు 93 శాతం మంది క్రెడిట్ కార్డులపై ఎక్కువగా ఆధారపడుతున్నట్టు తమ అధ్యయనంలో తే�
Artificial Intelligence | కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, డేటా సైన్స్ కోర్సులతో పాటు కంప్యూటర్ సాఫ్ట్ వేర్ కోర్సులకు తెలంగాణ వ్యాప్తంగా ఆన్ లైన్ శిక్షణ కోసం దరఖాస్�
సాంకేతిక రంగంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) ఓ సంచలనంగా మారింది. దీనిని మించిన ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ)పై ఇప్పుడు పరిశోధనలు ముమ్మరమయ్యాయి. మార్క్ జుకర్బర్గ్కు చెందిన మెటా సంస్థ ఏజీఐని అభివృద�